Gold Seized: ఇండో- బంగ్లాదేశ్ బార్డర్లో భారీగా బంగారం పట్టివేత
Gold Sieze: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) జాయింట్ ఆపరేషన్లో 15 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) ఆదివారం తెలిపింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 9 కోట్ల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు.
Read Also: Tejas Fighter Jet Deal: తేజస్ యుద్ధ విమానాల ఒప్పందం.. భారత్కు అర్జెంటీనా ఏం ఇస్తుందో తెలుసా?
Also Read
పశ్చిమ బెంగాల్లోని నైడా అటవీ ప్రాంతంలో DRI , BSF అధికారుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. దట్టమైన అడవిలో స్మగ్లర్లు బంగారాన్ని దాచారని సమాచారం మేరకు అధికారులు అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. అధికారుల రాకను పసిగట్టిన కేటుగాళ్లు 106 బంగారు బిస్కెట్లను ఓ గుంతలో దాచిపెట్టారు. అనుమానం వచ్చిన అధికారులు గొయ్యిలో నుంచి బయటకు తీసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పంపిణీ చేసిన కీలక వ్యక్తిని, కీలక సహాయకుడిని ఆదివారం అరెస్టు చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొ్న్నారు.
- Tags
- Bangladesh
- border
- DRI
- Gold
- Indo
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?