Double ismart: డబుల్ ఇస్మార్ట్ నైజాం రైట్స్ వరంగల్ శ్రీను చేతికి..?
- పూరీని వెంటాడుతున్న లైగర్ కష్టాలు
- సీన్ లోకి ఎంటర్ అయిన వరంగల్ శ్రీను
- నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వరంగల్ శ్రీను చేతికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అదే లెక్కన ఎన్నో వివాదాలు ఉన్నాయి. “ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా ఉంది డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిచి రికార్డు నమోదు చేసింది.
Also Read
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ఇప్పుడు పూరి జగన్నాధ్ కు లైగర్ కష్టాలతో పాటు నష్టాలు మెడకు చుట్టుకున్నాయి. లైగర్ నైజాం థియేట్రికల్ రైట్స్ భారీ రేట్ పెట్టి కొనుగోలు చేసి వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూషన్ చేసాడు. ఎగ్జిబిటర్లకు భారీ రేట్లుకు అమ్మకాలు చేశాడు వరంగల్ శ్రీను. తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అవడంతో వివాదం రేగింది. ఎగ్జిబిటర్లు తమకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా వరంగల్ శ్రీను పై ఒత్తడి చేస్తే తానే ఎక్కువ నష్టపోయాను ఏమి చేయలేనని వరంగల్ శ్రీను చేతులెత్తేశాడు. దీంతో ఎగ్జిబిటర్లు పూరి జగన్నాధ్ ఆఫీస్ ను చుట్టూ ముట్టడంతో నష్ట పరిహారం చేస్తానని లెటర్స్ ఇచ్చాడు.
కాగా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ నేపథ్యంలో వరంగల్ శ్రీను, లైగర్ ఎగ్జిబిటర్లు గేమ్ లోకి వచ్చారు, లైగర్ తో తాము తీవ్రంగా నష్టపోయాం, డబుల్ ఇస్మార్ట్ తమకే ఇవ్వాలని పంచాయతి పెట్టారు. వాదోపవాదాలు, సమాలోచనలు జరిగిన తర్వాత డబుల్ ఇస్మార్ట్ నైజాం హక్కులు వరంగల్ శ్రీను చేతికి వెళ్ళాయి. ఇప్పటికే నైజాం హక్కులు కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి ఈ చిత్రం హక్కులను వరంగల్ శీనుకి ఇచ్చేందుకు రెడీ అయ్యాడు కమిషన్ బేసిస్ లో రిలీజ్ చేయడానికి వరంగల్ శ్రీను రెడీ అవుతున్నాడు. గత రాత్రి తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో వరంగల్ వరంగల్ శ్రీను ఈ సినిమా నేను నైజాం డిస్ట్రిబ్యూట్ చేయకపోతే అనధికారికంగా ఇంకెవరు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అన్నట్టు ఒక తీర్మానం లాంటిది చేసుకున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!