Cheetahs Died: కునో నేషనల్ పార్క్లో చిరుతలు ఎందుకు చనిపోయాయో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు మళ్లీ కొన్ని చిరుతలు రానున్నాయి. వాటిని మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలేయనున్నారు.ఈ అభయారణ్యంలో చిరుతపులులను వదిలేయడానికి సన్నాహాలు చేస్తున్నారని.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చీఫ్ ఎస్పీ యాదవ్ అన్నారు.
Read Also: CM KCR: కొల్లాపూర్ లో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈసారి శీతాకాలంలో మందంగా వెంట్రుకలు ఉండని చిరుతలు రానున్నట్లు ప్రాజెక్ట్ చీతా హెడ్ తెలిపారు. వాస్తవానికి.. ఆఫ్రికా నుండి భారతదేశానికి తీసుకువచ్చిన కొన్ని చిరుతలు మందపాటి వెంట్రుకల కారణంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగానే మూడు చిరుతలు కూడా మృతి చెందాయని ఆయన తెలిపారు. ఈ సారి చిరుతల పెంపకంపై పూర్తి శ్రద్ధ కనబరుస్తున్నట్లు ప్రాజెక్ట్ చిరుతల హెడ్ తెలిపారు. చిరుతలు ధరించే రేడియో కాలర్ల వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్తో బాధపడలేదని ఆయన చెప్పారు. అయితే ఈ కాలర్లను అదే దక్షిణాఫ్రికా తయారీదారు తయారు చేసిన కొత్త కాలర్లతో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
Read Also: Himanta Biswa Sharma: రాహుల్పై అస్సాం సీఎం సెటైర్లు.. గాంధీ పేరు పెట్టుకుంటే గాంధీ అవుతారా..?
మరోవైపు కునో నేషనల్ పార్క్ లో చిరుతల మరణాలను అక్కడి అధికారులు బయటపెట్టారు. చిరుతలపై మందపాటి వెంట్రుకలు, అధిక తేమ, ఉష్ణోగ్రతలతో వాటికి దురదను కలిగిస్తాయి. దాంతో అవి చెట్ల కొమ్మలపై లేదా నేలపై తమ మెడను రుద్దుతాయి. ఆ కారణంగా వాటి మెడపై చర్మం నలిగిపోయి.. దానిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి. అందువల్ల వాటిలో వైరల్ ఇన్ఫెక్షన్ సెప్టిసిమియా (రాట్) కు దారితీసి.. అవి చనిపోతాయని తెలిపారు. ఇదిలా ఉంటే.. గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ప్రధాని మోడీ విడుదల చేసి.. ప్రాజెక్ట్ చిరుతను ప్రారంభించారు. ఇది ఆదివారం (సెప్టెంబర్ 17)తో సంవత్సరం పూర్తి అవుతుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!