Cheetahs Died: కునో నేషనల్ పార్క్లో చిరుతలు ఎందుకు చనిపోయాయో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు మళ్లీ కొన్ని చిరుతలు రానున్నాయి. వాటిని మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలేయనున్నారు.ఈ అభయారణ్యంలో చిరుతపులులను వదిలేయడానికి సన్నాహాలు చేస్తున్నారని.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చీఫ్ ఎస్పీ యాదవ్ అన్నారు.
Read Also: CM KCR: కొల్లాపూర్ లో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం
Also Read
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
- LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ఈసారి శీతాకాలంలో మందంగా వెంట్రుకలు ఉండని చిరుతలు రానున్నట్లు ప్రాజెక్ట్ చీతా హెడ్ తెలిపారు. వాస్తవానికి.. ఆఫ్రికా నుండి భారతదేశానికి తీసుకువచ్చిన కొన్ని చిరుతలు మందపాటి వెంట్రుకల కారణంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగానే మూడు చిరుతలు కూడా మృతి చెందాయని ఆయన తెలిపారు. ఈ సారి చిరుతల పెంపకంపై పూర్తి శ్రద్ధ కనబరుస్తున్నట్లు ప్రాజెక్ట్ చిరుతల హెడ్ తెలిపారు. చిరుతలు ధరించే రేడియో కాలర్ల వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్తో బాధపడలేదని ఆయన చెప్పారు. అయితే ఈ కాలర్లను అదే దక్షిణాఫ్రికా తయారీదారు తయారు చేసిన కొత్త కాలర్లతో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
Read Also: Himanta Biswa Sharma: రాహుల్పై అస్సాం సీఎం సెటైర్లు.. గాంధీ పేరు పెట్టుకుంటే గాంధీ అవుతారా..?
మరోవైపు కునో నేషనల్ పార్క్ లో చిరుతల మరణాలను అక్కడి అధికారులు బయటపెట్టారు. చిరుతలపై మందపాటి వెంట్రుకలు, అధిక తేమ, ఉష్ణోగ్రతలతో వాటికి దురదను కలిగిస్తాయి. దాంతో అవి చెట్ల కొమ్మలపై లేదా నేలపై తమ మెడను రుద్దుతాయి. ఆ కారణంగా వాటి మెడపై చర్మం నలిగిపోయి.. దానిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి. అందువల్ల వాటిలో వైరల్ ఇన్ఫెక్షన్ సెప్టిసిమియా (రాట్) కు దారితీసి.. అవి చనిపోతాయని తెలిపారు. ఇదిలా ఉంటే.. గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ప్రధాని మోడీ విడుదల చేసి.. ప్రాజెక్ట్ చిరుతను ప్రారంభించారు. ఇది ఆదివారం (సెప్టెంబర్ 17)తో సంవత్సరం పూర్తి అవుతుంది.
తాజావార్తలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!