Eyes Care Tips: కంటి శుక్లం సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఇలా చేయండి..
- భారత్ లో పెరుగుతున్న కంటి శుక్లం సమస్య
- 80.1% మంది కంటిశుక్లం కారణంగానే కంటి చూపు కోల్పోయారని నివేదిక వెల్లడి
- సమస్య రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో కంటిశుక్లం పెద్ద సమస్యగా మారుతోంది. WHO, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ (NPCB) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారత్ లో 22 మిలియన్లకు పైగా ప్రజలు అంధులుగా ఉన్నారు. వీటిలో 80.1% కేసులు కంటిశుక్లం కారణంగానే కంటి చూపు కోల్పోయారు. ప్రతి సంవత్సరం దాదాపు 3.8 మిలియన్ల మంది కంటిశుక్లం కారణంగా అంధులవుతున్నారు. కంటి శుక్లం సమస్య దరిచేరకుండా ఉండాలంటే ఈ ట్రిప్ ఫాలో అవ్వండి. ఎక్కువసేపు వేడికి గురికావడం వల్ల కళ్లు పొడిబారడం, చికాకు కలిగించవచ్చు. అయితే విపరీతమైన చలి వల్ల రక్తనాళాలు తగ్గి, కళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. మీ కళ్ళను రక్షించుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించండి. తగినంత నీరు త్రాగండం మంచింది. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ధూమపానం వల్ల కంటిశుక్లం అధ్వాన్నంగా ఉంటుంది. పొగాకు పొగలో ఉండే టాక్సిక్ కెమికల్స్ కళ్ల లెన్స్లో ఉండే ప్రొటీన్లను దెబ్బతీసి చూపు మందగింపజేస్తుంది.
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
స్టెరాయిడ్స్ను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. స్టెరాయిడ్స్ కంటి లెన్స్ నిర్మాణంలో మార్పులకు కారణమవుతాయి. ఆయుర్వేద వైద్యులు, వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి మందులు వాడకూడదు. కంటిశుక్లం ప్రారంభంలోనే గుర్తించేందుకు రెగ్యులర్ కంటి పరీక్ష చాలా ముఖ్యం. దీంతో కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా సకాలంలో గుర్తించవచ్చు. సకాలంలో చికిత్స చేయడం ద్వారా నయం చేయవచ్చు. తర్పణ్, అష్యోతన్ కర్మ అనేవి ఆయుర్వేద చికిత్సలు. ఇవి ముఖ్యంగా కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి. తర్పణం అనేది పోషణను అందించడానికి మరియు దృష్టిని మెరుగుపరచడానికి కళ్ళ చుట్టూ ఔషధ నెయ్యిని పూయడం. అష్చ్యోతన కర్మ అనేది కళ్ళను శుభ్రపరచడానికి మరియు దృష్టిని మెరుగుపరచడానికి మూలికా కంటి చుక్కలను ఉపయోగించడం. సరైన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చికిత్సలు అనుసరించాలని సిఫార్సు చేయబడింది.
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..