Andhra Pradesh: బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ.. ప్రతిపాదనలో వారి పేర్లు!
- ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ
- సీఎం చంద్రబాబుతో కలయికలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగినట్టు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో కలయికలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగినట్టు సమాచారం. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు చోటు కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ప్రతిపాదించినట్టు తెలిసింది. మొత్తం 6 నామినేటెడ్ పదవులు బీజేపీ ఆశిస్తున్నట్టు సమాచారం. దుర్గగుడి చైర్మన్ సహా ప్రధాన పదవులు బీజేపీ కోరినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నామినేటెడ్ పదవులపై నిర్ణయించే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వ్యక్తుల పట్ల కూటమి విముఖంగా ఉన్నట్టు సమాచారం.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఇదిలా ఉండగా.. అంతకు ముందు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ.. వైసీపీ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఫలితాలను అనుమానించడం ప్రజలను అవమానించడమేనన్నారు. ఏపీలో సెప్టెంబరు నుంచి జరిగే సభ్యత్వ నమోదుపై నేడు బీజేపీ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. సీఎం చంద్రబాబును శివప్రకాష్ జీ, తాను కలిశామన్నారు. కూటమి బలపడటం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చిందన్నారు. మూడు పార్టీలు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చ జరిగిందన్నారు. చురుకుగా పాల్గొనాలని, సభ్యులను చేర్చాలని సూచించారని తెలిపారు. ఆరు సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణ సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. సభ్యత్వ నమోదుకు ఒక టార్గెట్ అంటూ ఏమి లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?