Indrakeeladri Temple: గాయత్రిదేవిగా దుర్గమ్మ దర్శనం.. మొదటిరోజు కంటే తక్కువగానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakeeladri Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు గాయత్రీదేవిగా కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు ఇప్పటివరకూ అమ్మవారిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. మొదటి రోజు కంటే భక్తుల రద్దీ తక్కువగానే ఉంది.
Also Read: Navaratri Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాలలో 16 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో ప్రదర్శన..
Also Read
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజున టిక్కెట్లు, కేశఖండన, ఆర్జిత సేవల ద్వారా 41 లక్షల ఆదాయం వచ్చిందని దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు పేర్కొన్నారు. ఇవాళ్టితో పోలిస్తే 20 శాతం భక్తుల రద్దీ మొదటి రోజు ఎక్కువగా ఉందన్నారు. ఇవాళ ఆర్జిత సేవ, దర్శన టిక్కెట్లు, కేశఖండన ద్వారా సాయంత్రం వరకు 21లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. వీఐపీలు సమయపాలన పాటించాలని కోరారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!