Jharkhand Wedding: పూరీలు వేడిగా లేవని రచ్చరచ్చ చేశారు.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Wedding: జార్ఖండ్లోని గిరిదిహ్లో జరిగిన ఒక వివాహానికి ఉచిత భోజనం కోసం దొంగచాటుగా వచ్చిన కొంతమంది ఆహ్వానం లేని అతిథులు, వేడి పూరీలను వేయలేదని తిరస్కరించిన తర్వాత భారీ గందరగోళం సృష్టించారు. ఆ పెళ్లిలో వేడివేడి పూరీల కోసం రచ్చరచ్చ చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆ గొడవ ముగిసింది. మంగళవారం రాత్రి ముఫాసిల్ ఠాణా పరిధిలోని పాతరోడి ప్రాంతంలో శంకర్ యాదవ్ అనే వ్యక్తి నిర్వహించిన వివాహ వేడుకకు కొంత మంది యువకులు హాజరయ్యారు. ఆహారం విషయంలో వివాదం తలెత్తడంతో ఘర్షణ చెలరేగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Money Found On Tree: మామిడి చెట్టుపై నోట్ల కట్టలు.. కోటి రూపాయలను జప్తు చేసిన ఐటీ
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
పెళ్లిలో భోజనం పెట్టకపోవడంతో యువకులు కావాలనే గొడవకు దిగారని ఆరోపించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వేడి పూరీలు కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించిన యువకుల్లో ఒకరు ఈ గొడవను ప్రారంభించినట్లు సమాచారం.బయటి నుంచి మరికొందరు యువకులను పిలిచారు. వారు దుర్భాషలాడటం ప్రారంభించారు. పరిస్థితి త్వరితగతిన తీవ్రమైంది. రాళ్లు రువ్వడంతో పాటు కట్టెలతో పలువురిపై యువకులు దాడికి పాల్పడ్డారు. ఫలితంగా ముగ్గురు లేదా నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పోలీసులు ఆందోళనకు దిగిన అతిథులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మొత్తం వివాదానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. పోకిరీ యువకులు కావాలనే గొడవను ప్రారంభించినట్లు వివాహ నిర్వాహకులు తెలిపారు.
తాజావార్తలు
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!