India-China: సరిహద్దు వివాదం.. భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!
- భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!
- ఏడు నెలల నుంచి జరగని సైనిక సమావేశాలు
- సరిహద్దు వివాదంపై 2021 ఫిబ్రవరిలో చర్చలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఇండియా-చైనా కార్ప్స్ కమాండర్-22వ రౌండ్ ఉన్నత స్థాయి చర్యలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న జరిగిన 21వ రౌండ్ చర్చల తర్వాత.. రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సంభాషణలో భాగంగా ఏడు నెలల నుంచి సైనిక సమావేశాలు జరగలేదు. 2020 మేలో లడఖ్లోని గాల్వాన్ వ్యాలీ వద్ద ఇరుదేశాల సైన్యాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి భారతదేశం, చైనా మధ్య సంబంధాలు అత్యంత తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై 2021 ఫిబ్రవరిలో చర్చలు జరిగాయి.
Read Also: Iraqi Airways: చైనా వెళ్తున్న ఇరాకీ ఎయిర్వేస్ విమానం కోల్కతాలో అత్యవసర ల్యాండింగ్..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ప్రారంభించిన కమాండర్-స్థాయి చర్చలు చారిత్రాత్మకంగా శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. 21వ రౌండ్ తర్వాత శాంతిని కాపాడేందుకు ఇరుపక్షాల నిబద్ధతను ధృవీకరిస్తూ ప్రకటన చేసినప్పటికీ, వివాదానికి స్పష్టమైన పరిష్కారం లభించలేదు. అయితే అధికారుల మధ్య గ్రౌండ్-లెవల్ రొటీన్ కమ్యూనికేషన్ మార్పిడి జరిగింది. కానీ 2024 ఫిబ్రవరి తర్వాత కమాండర్ స్థాయి చర్చలు జరగలేదు. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశాల ద్వారా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఉన్నత స్థాయి సైనిక చర్చలు లేకపోవడం ఆలస్యం వెనుక కారణాలపై ఊహాగానాలకు దారితీసింది.
Read Also: Mumbai Rain: ముంబైలో వర్ష బీభత్సం.. ఓపెన్ డ్రైన్లో పడి మహిళ మృతి
ముఖ్యంగా పెట్రోలింగ్ హక్కులు, ఉపసంహరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రాథమిక పురోగతి ఉన్నప్పటికీ.. చర్చలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల.. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇదే విధమైన భావాలను వ్యక్తం చేశారు. సాధించిన పురోగతిని గుర్తిస్తూ.. పెట్రోలింగ్ హక్కులు, పూర్తి స్థాయిని తగ్గించడానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడలేదని నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!