AAP: ఢిల్లీలో నీటి సంక్షోభానికి బీజేపీ కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండ్రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.. కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే పక్కన హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేసిందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
లోక్సభ ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఆప్ను బీజేపీ టార్గెట్ చేసుకుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఐదురోజులకే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని చెప్పారు. ఇక మధ్యంతర బెయిల్ వచ్చాక.. స్వాతి మాలివాల్ను అడ్డంపెట్టుకుని కేసులో ఇరికించడానికి యత్నించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ ప్లాన్ కూడా సక్సెస్ కాకపోవడంతో విదేశీ నిధుల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. అది కూడా వర్క్వుట్ కాకపోవడంతో హర్యానా ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని డిల్లీకి నీటి సరఫరాను నిలిపివేశారని అతిషి ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ మేకింగ్ వీడియో అదిరిపోయిందిగా..
మే 25న ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కుట్రలు చేస్తూనే ఉంటారని మంత్రి చెప్పుకొచ్చారు. ఓటర్లను గందరగోళానికి గురి చేయడానికే ఈ కుట్రలు చేస్తున్నారని మంత్రి అతిషి మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించారని మంత్రి ఆరోపించారు. హర్యానా ప్రభుత్వానికి లేఖ రాస్తున్నామని.. స్పందించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kumaraswamy: ప్రజ్వల్ రేవణ్ణకు బాబాయ్ విజ్ఞప్తి.. ఏం సలహా ఇచ్చారంటే..!
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!