CS Shanthi Kumari: జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్..
- జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్
- విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీపై సమీక్ష
- ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ అధికారులతో పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై సమీక్ష చేశారు. వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలలో వేసవిలో సరఫరాకు డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ లభ్యత తగినంత పరిమాణంలో ఉందని సీఎస్ కలెక్టర్లకు తెలిపారు. ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ అధికారులతో పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. సరఫరాను ఫీడర్ వారీగా పర్యవేక్షించాలని.. తాగునీటి సరఫరా, ఆసుపత్రులలో విద్యుత్ సరఫరా వంటి కీలకమైన మౌలిక సదుపాయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు వివరించారు. కలెక్టర్లు సబ్స్టేషన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: DK Aruna: సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడని అనుకుంటున్నారు..
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
మరోవైపు.. రిజర్వాయర్లలో గత సంవత్సరం కంటే నీరు చాలా ఎక్కువగా ఉందని సీఎస్ తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేని జిల్లాల్లో త్వరలో కొత్త రేషన్ కార్డులు ప్రారంభమవుతాయని కలెక్టర్లకు చెప్పారు. వేసవి ప్రారంభంలో ఉన్నందున.. గరిష్ట డిమాండ్ గత సంవత్సరం డిమాండ్ను మించిపోయిందన్నారు. అందుకోసం నిరంతర విద్యుత్ సరఫరా, పంపిణీ నెట్వర్క్ను బలోపేతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి కాల్ సెంటర్ నంబర్ 1912 గురించి కలెక్టర్లు ప్రచారం చేయాలని సీఎస్ శాంతికుమారి తెలిపారు.
Read Also: Delhi : అది తప్పుడు ప్రచారం.. న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటనపై స్పందించి రైల్వే శాఖ
తాజావార్తలు
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!