Crying Rooms: ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేక పార్లర్లు.. వారి కోసం ప్రత్యేకం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత ప్రపంచంలో మనిషి జీవితం ఎన్నో రకాల ఎమోషన్స్ తో ముడిపడి ఉంది. నవ్వు, ఏడుపు, టెన్షన్ లాంటి కామన్ థింగ్స్ మన జీవితంలో సహజంగా మారిపోయాయి. సంతోషం వచ్చినప్పుడు మనుషుల జీవితంలో ఆనందంగా నవ్వడం చేస్తుంటే., అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా మనుషులు బాధపడుతూ ఒంటరిగా గడిపేస్తారు. అయితే అలాంటి సమయంలో కళ్ళల్లో నీరు రావడం సహజమే. కాకపోతే చాలామంది ఏడవాలని అనుకున్న వేరే వారు తమను ఏమనుకుంటారో అని వారు ఏడవకుండా వారిలో వారే కుంగిపోతారు. కాకపోతే ఇప్పుడు అలాంటి వారి కోసం ప్రత్యేకమైన రూమ్స్ తీసుకోవచ్చారు.
Also Read: RCB vs CSK: ఆర్సీబీకి ‘చెపాక్’ కష్టాలు.. మరి ఈసారి ఎలాగో..?
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ముఖ్యంగా ఏడ్చాలి అనుకునే వారి కోసం ప్రత్యేకంగా వారికోసం రూమ్స్ ఏర్పాటు చేసేసారు. ప్రజలు ఇక్కడికి వచ్చి వారి దుఃఖానికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకొని బాధను తీర్చుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పార్లర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మొదలైంది. ఈ పార్లర్ పేరు ‘సోబ్ పార్లర్’. ఈ పార్లల్ లో ఓ ప్రైవేట్ క్రై రూమ్ ను తయారు చేశారు నిర్వాహకులు. ఇక్కడ ఎవరైతే బాధలో ఉన్నారో వారు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏడవటానికి సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఇలా ఏడవడం ద్వారా వారి మనసు తేలిక పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక పార్లల్ ను ఆంథోనీ విలోట్టి అనే వ్యక్తి మొదలు పెట్టాడు.
Also Read: Cash and Liquor Seized: ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు.. భారీగా నగదు, మద్యం పట్టివేత
ఈయన ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది ఒత్తిడి సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పుకొచ్చారు. కొందరు ఆఫీసులో పడే ఒత్తిడి కారణంగా, మరికొందరు ఇంట్లో సమస్యల వల్ల వచ్చే ఒత్తిడి కారణంగా ఏడవాలని భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరొకరు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఏడవడం మానేస్తున్నారు. కాబట్టి మనసు తీరా ఏడవడం ద్వారా ఒత్తిని తగ్గించడంలో సాయపడుతుందని శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. కాబట్టి అలాంటి వారి కోసం ఈ క్రయింగ్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!