Crying Rooms: ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేక పార్లర్లు.. వారి కోసం ప్రత్యేకం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత ప్రపంచంలో మనిషి జీవితం ఎన్నో రకాల ఎమోషన్స్ తో ముడిపడి ఉంది. నవ్వు, ఏడుపు, టెన్షన్ లాంటి కామన్ థింగ్స్ మన జీవితంలో సహజంగా మారిపోయాయి. సంతోషం వచ్చినప్పుడు మనుషుల జీవితంలో ఆనందంగా నవ్వడం చేస్తుంటే., అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా మనుషులు బాధపడుతూ ఒంటరిగా గడిపేస్తారు. అయితే అలాంటి సమయంలో కళ్ళల్లో నీరు రావడం సహజమే. కాకపోతే చాలామంది ఏడవాలని అనుకున్న వేరే వారు తమను ఏమనుకుంటారో అని వారు ఏడవకుండా వారిలో వారే కుంగిపోతారు. కాకపోతే ఇప్పుడు అలాంటి వారి కోసం ప్రత్యేకమైన రూమ్స్ తీసుకోవచ్చారు.
Also Read: RCB vs CSK: ఆర్సీబీకి ‘చెపాక్’ కష్టాలు.. మరి ఈసారి ఎలాగో..?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ముఖ్యంగా ఏడ్చాలి అనుకునే వారి కోసం ప్రత్యేకంగా వారికోసం రూమ్స్ ఏర్పాటు చేసేసారు. ప్రజలు ఇక్కడికి వచ్చి వారి దుఃఖానికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకొని బాధను తీర్చుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పార్లర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మొదలైంది. ఈ పార్లర్ పేరు ‘సోబ్ పార్లర్’. ఈ పార్లల్ లో ఓ ప్రైవేట్ క్రై రూమ్ ను తయారు చేశారు నిర్వాహకులు. ఇక్కడ ఎవరైతే బాధలో ఉన్నారో వారు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏడవటానికి సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ఇలా ఏడవడం ద్వారా వారి మనసు తేలిక పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక పార్లల్ ను ఆంథోనీ విలోట్టి అనే వ్యక్తి మొదలు పెట్టాడు.
Also Read: Cash and Liquor Seized: ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు.. భారీగా నగదు, మద్యం పట్టివేత
ఈయన ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది ఒత్తిడి సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పుకొచ్చారు. కొందరు ఆఫీసులో పడే ఒత్తిడి కారణంగా, మరికొందరు ఇంట్లో సమస్యల వల్ల వచ్చే ఒత్తిడి కారణంగా ఏడవాలని భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరొకరు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఏడవడం మానేస్తున్నారు. కాబట్టి మనసు తీరా ఏడవడం ద్వారా ఒత్తిని తగ్గించడంలో సాయపడుతుందని శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. కాబట్టి అలాంటి వారి కోసం ఈ క్రయింగ్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!