Crime News: బీదర్లో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హైదరాబాద్ చెందిన బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ హత్యకు పోలీసుల కథనం ప్రకారం.. వృత్తి రీత్యా బిల్డరైన జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48)ని రాయితో తలపై కొట్టి, ఆపై కత్తులతో పొడిచి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కర్ణాటకలోని మన్నెకెల్లి పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హత్యకు గురైన మధుకు భార్య వెంకట లక్ష్మి, కుమార్తెలు అలేఖ్య, అఖిల ఉన్నారు. ఓ అధికారిక పర్యటనలో., అతను రేణుకా ప్రసాద్, వరుణ్, లిఖిత్ సిద్ధార్థ రెడ్డితో కలిసి మే 24న చింతల్ నుండి బీదర్ కు వెళ్లాడు.
Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
మే 24వ తేదీ రాత్రి 10 గంటలకు భార్య ఫోన్ చేయగా.. తాను హైదరాబాద్ కు తిరిగి వస్తున్నానని, అయితే ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మే 25వ తేదీ ఉదయం, మన్నెకెల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన కారు పక్కన అతని మృతదేహం కనిపించడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అధికారులు. చనిపోయే ముందు తలపై పొడిచి కత్తి వంటి పదునైన ఆయుధంతో పలుమార్లు కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇక మధు మృతదేహం వద్ద రూ. 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో నగదు మాయమైనట్లు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
New Rules 2024: అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు.. పెట్రోల్, ఎల్ పీజీ ధరల్లో మార్పులు
పరారీలో ఉన్నవారు మధును హత్య చేసి బంగారం, నగదు దోచుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బిల్డర్ ను హత్య చేసేందుకు ముగ్గురూ పథకం పన్నారని అనుమానిస్తూ.. ప్రసాద్, వరుణ్, లిఖిత్ లను పోలీసులు బీదర్ కు మధుతో కలిసి వెళ్లడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!