కర్ణాటకలోని బీదర్ జిల్లాలో హైదరాబాద్ చెందిన బిల్డర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ హత్యకు పోలీసుల కథనం ప్రకారం.. వృత్తి రీత్యా బిల్డరైన జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48)ని రాయితో తలపై కొట్టి, ఆపై కత్తులతో పొడిచి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కర్ణాటకలోని మన్నెకెల్లి పోల�