CPM Srinivasa Rao: అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజాప్రణాళికపై సమాలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజల సామాజిక అభివృద్ధికి తోడ్పడేలా అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజాప్రణాళికపై సమాలోచన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అని కోరారు. స్పెక్యులేషన్ మీద ఆధారపడే రాజధాని అంశం నడుస్తోంది.. రియల్ ఎస్టేట్ అంశంగానే రాజధానిని చూస్తున్నారు.. డ్రైనేజీ వ్యవస్ధ సరిగ్గా లేకపోవడంతో పంటలు నీట మునిగాయి.. సంక్షేమం కూడా సంపద పెరుగుదలకు తోడ్పడాలి.. కియా తప్ప పెద్దగా పరిశ్రమలు ఈ పదేళ్ళలో రాలేదు.. విజయవాడలో ఆటోనగర్ చేజారిపోతుంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు తెలిపారు.
Read Also: Malavika Mohanan: శారీ అందాలతో మాయచేస్తున్న…మాళవిక మోహనన్
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ఉపాధి కల్పన లెక్కలు కాగితాలకే పరిమితం అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు తెలిపారు. బ్యాంకులకు ఎగ్గొట్టిన వారిపై ఎలాంటి కేసులు పెట్టారు.. దాదాపు 150 మంది డిఫాల్టర్లు ఉన్నారని సమాచారం.. బీజేపీ కొందరు డిఫాల్టర్లకు చోటిచ్చింది.. హిందూపురంలో భూములు బినామీ కంపెనీలకు వెళుతున్నాయి.. ఉపా లాంటి చట్టాలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు ఆరోపించారు.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!