Himanta Biswa Sarma: 2026 నాటికి కాంగ్రెస్ కనుమరుగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమి కలిసి ఉన్నట్లు మనకు కనిపించడం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భవిష్యత్ అంధకారం కాబోతుందన్నారు. అలాగే, 2026 నాటికి ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండబోదన్నారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడనున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ క్షీణతకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కూడా హస్తం పార్టీ నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
Read Also: SRH vs MI: నగరానికి చేరుకున్న ముంబై, హైదరాబాద్ టీమ్స్.. ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్!
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ఇక, అస్సాం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా 25025లో బీజేపీలో చేరతారని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ జోస్యం చెప్పుకొచ్చారు. అలాగే, భూపేన్ కోసం నేను రెండు సీట్లు రెడీ చేసి పెడతాను అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లోని తృణమూల్ సభ్యులందరూ మాతో చేరనున్నారు.. నేను సోనిత్ పూర్ అభ్యర్థికి ఫోన్ చేస్తే.. తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేరుతాడు.. కానీ అలా చేయను. ఇప్పుడు అస్సాంలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ లాంటిది.. అవసరమైనప్పుడు తీసుకోవచ్చని సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!