Andhra Pradesh: గుడ్న్యూస్ చెప్పిన సీఎం.. రేపు 2,62,169 మంది ఖాతాల్లో నగదు జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది.. అర్హులకు ఫలాలు అందిస్తోంది.. పథకాల అమలులో.. కులం, మతం, పార్టీ చూడకుండా అందిస్తామని ఎన్నోసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, అర్హతలు ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందనివారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. దీంతో, వారిని దృష్టిలో పెట్టుకుని కీలకం నిర్ణయం తీసుకున్నారు సీఎం.. అర్హులై సంక్షేమ పథకాలు అందని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు.. ఇప్పటికే అర్హలై సంక్షేమ ఫలాలు అందని 3,39,096 మందిని గుర్తించి రూ.137 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.. మరోసారి వారికి సహాయం అందించేందుకు రెడీ అయ్యారు..
Read Also: Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా?
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
అర్హులై ఉండి వివిధ కారణాల వల్ల పథకాలు అందని వారికి రేపు అనగా ఈ నెల 24వ తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు.. డిసెంబర్ 2022- జూలై 2023 మధ్య కాలానికి ఇది వర్తింపజేయనున్నారు.. ఈ సారి అర్హులై ఉండి వివిధ కారణాలతో పథకాలు అందని 2,62,169 మందికి ఆర్ధిక ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మొత్తంగా 2,62,169 మంది బ్యాంకు ఖాతాల్లో 216.34 కోట్ల రూపాయలను రేపు వర్చువల్ గా జమ చేయనున్నారు సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొని.. బటన్ నొక్కి సంబంధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగ్మోహన్రెడ్డి.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!