Andhra Pradesh: గుడ్న్యూస్ చెప్పిన సీఎం.. రేపు 2,62,169 మంది ఖాతాల్లో నగదు జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది.. అర్హులకు ఫలాలు అందిస్తోంది.. పథకాల అమలులో.. కులం, మతం, పార్టీ చూడకుండా అందిస్తామని ఎన్నోసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, అర్హతలు ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందనివారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. దీంతో, వారిని దృష్టిలో పెట్టుకుని కీలకం నిర్ణయం తీసుకున్నారు సీఎం.. అర్హులై సంక్షేమ పథకాలు అందని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు.. ఇప్పటికే అర్హలై సంక్షేమ ఫలాలు అందని 3,39,096 మందిని గుర్తించి రూ.137 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.. మరోసారి వారికి సహాయం అందించేందుకు రెడీ అయ్యారు..
Read Also: Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా?
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
అర్హులై ఉండి వివిధ కారణాల వల్ల పథకాలు అందని వారికి రేపు అనగా ఈ నెల 24వ తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు.. డిసెంబర్ 2022- జూలై 2023 మధ్య కాలానికి ఇది వర్తింపజేయనున్నారు.. ఈ సారి అర్హులై ఉండి వివిధ కారణాలతో పథకాలు అందని 2,62,169 మందికి ఆర్ధిక ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మొత్తంగా 2,62,169 మంది బ్యాంకు ఖాతాల్లో 216.34 కోట్ల రూపాయలను రేపు వర్చువల్ గా జమ చేయనున్నారు సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొని.. బటన్ నొక్కి సంబంధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగ్మోహన్రెడ్డి.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!