CM Jagan : నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించి వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. తొలుత ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల మైదానంలో 10.15 గంటల నుంచి 12.05 గంటల వరకు జరిగే బహిరంగ సభలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం 12.40కి అక్కడి నుంచి బయలుదేరి 1.35కి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది.
Also Read : Telangana Congress: అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను సమర్పించిన ఏపీ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నవరత్నాలు నిరంతర అభివృద్ధిపై బలమైన ప్రతిబింబాన్ని కలిగి ఉన్నాయని ఉచ్ఛరించింది. బడ్జెట్ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి దార్శనికత సంక్షేమ ఎజెండాలో మెరుగైన సామాజిక భద్రత, రైతుల ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల ఆదరణకు పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి రూ.610 కోట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య, వెలమ మరియు రెడ్డి వంటి కులాల మహిళలకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తారు. 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు సంవత్సరానికి 15,000 అందిస్తారు.
Also Read : MCU: ఉమెన్ పవర్… సరికొత్త సూపర్ హీరోస్ టీమ్ అప్ అవుతున్నారు
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!