CM Jagan : నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించి వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. తొలుత ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల మైదానంలో 10.15 గంటల నుంచి 12.05 గంటల వరకు జరిగే బహిరంగ సభలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం 12.40కి అక్కడి నుంచి బయలుదేరి 1.35కి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది.
Also Read : Telangana Congress: అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ను సమర్పించిన ఏపీ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నవరత్నాలు నిరంతర అభివృద్ధిపై బలమైన ప్రతిబింబాన్ని కలిగి ఉన్నాయని ఉచ్ఛరించింది. బడ్జెట్ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి దార్శనికత సంక్షేమ ఎజెండాలో మెరుగైన సామాజిక భద్రత, రైతుల ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల ఆదరణకు పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి రూ.610 కోట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య, వెలమ మరియు రెడ్డి వంటి కులాల మహిళలకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తారు. 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు సంవత్సరానికి 15,000 అందిస్తారు.
Also Read : MCU: ఉమెన్ పవర్… సరికొత్త సూపర్ హీరోస్ టీమ్ అప్ అవుతున్నారు
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!