CM Chandrababu: మంత్రులు, కలెక్టర్లు ఆటిట్యూడ్ మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
- చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం
- మంత్రులు, కలెక్టర్లు ఆటిట్యూడ్ మార్చుకోవాలి
- వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర పరిపాలనలో కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. ఎజెండాలో ఉన్న వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు, కలెక్టర్లు తమ పని తీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
‘ప్రజలు లేదా పెట్టుబడిదారులు కార్యాలయాలకు వచ్చినప్పుడు మాకు టైం లేదు, బయట వేచి ఉండండి, సమయం వచ్చినప్పుడు చూస్తాం అనే విధమైన ఆటిట్యూడ్ ఉండకూడదు. ప్రజలకు, పెట్టుబడిదారులకు సౌకర్యంగా ఉండే విధంగా అధికారులు వ్యవహరించాలి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అత్యంత ముఖ్యం. ప్రతి జిల్లాలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ముందడుగు వేయాలి. పెట్టుబడిదారులను ఆహ్వానించి పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
Also Read: YS Jagan: నల్లకాల్వలో ఇచ్చిన మాటే.. పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణం!
‘వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వ్యవసాయం, మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం లేదా ఇతర వనరులు తక్కువగా ఉన్న చోట టూరిజం, ఎంఎస్ఎంఈ రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. జిల్లాల వారీగా ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి’ అని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్కి రెడీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!