Fishing Vessel Capsize: హిందూ మహాసముద్రంలో మత్స్యకార నౌక బోల్తా.. 39 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fishing Vessel Capsize: హిందూ మహాసముద్రం మధ్య భాగంలో చైనా మత్స్యకార నౌక మంగళవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న మొత్తం 39 మంది గల్లంతైనట్లు తెలిసింది. సిబ్బందిలో 17 మంది చైనా జాతీయులు, 17 మంది ఇండోనేషియా, ఐదుగురు ఫిలిప్పీన్స్ నుంచి ఉన్నారు. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికవవరకు ఒక్కరి జాడ లభించనట్లు సమాచారం.
Read Also: Quad Summit: బైడెన్ పర్యటన వాయిదా.. క్వాడ్ సమ్మిట్ను రద్దు చేసిన ఆస్ట్రేలియా
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు (బీజింగ్ కాలమానం ప్రకారం) మధ్య హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన ఫిషింగ్ నౌక బోల్తా పడింది. నౌక బోల్తా పడటంతో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పూర్తి సహాయ చర్యలకు ఆదేశించారు. పరిస్థితిని ధృవీకరించడానికి, అదనపు రెస్క్యూ దళాలను మోహరించడానికి అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాన్ని వెంటనే మోహరించాలని చైనా వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, చైనా రవాణా మంత్రిత్వ శాఖ షాన్డాంగ్ ప్రావిన్స్ను ఆదేశించింది. అంతర్జాతీయ సముద్ర శోధన, రెస్క్యూ సహాయాన్ని సమన్వయం చేయాలని కూడా జిన్పింగ్ ఆదేశించారు. ప్రజల భద్రతను నిర్ధారించడానికి సుదూర ప్రాంత కార్యకలాపాలకు భద్రతా ప్రమాదం గురించి ముందస్తు హెచ్చరికలను బలోపేతం చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!