S Jaishankar: పొరుగు దేశాలపై చైనా ప్రభావం.. భారత్ భయపడాల్సిన అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
External Affairs Minister S Jaishankar: భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావం గురించి పోటీ ఉంది, అయితే దీనిని భారత దౌత్య వైఫల్యంగా పేర్కొనడం తప్పు అని జైశంకర్ అన్నారు.
Read Also: MPs Suspension: బడ్జెట్కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు
Also Read
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
“చైనా కూడా పొరుగు దేశమని, పోటీ రాజకీయాలలో భాగంగా ఈ దేశాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని మనం గుర్తించాలి. మనం చైనాను చూసి భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మనం ఓకే చెప్పాలని అనుకుంటున్నాను, ప్రపంచ రాజకీయాలు ఒక పోటీ ఉన్న ఆట. మీరు మీ వంతు కృషి చేయండి, నేను నా వంతు కృషి చేస్తాను” అని మంత్రి జై శంకర్ అన్నారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయినందున, చైనా వనరులను మోహరిస్తుంది. దాని మార్గంలో విషయాలను మలచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయాల్లోనే పోటీకి మనం భయపడకూదని.. పోటీని స్వాగతించాలని, పోటీ చేయగలనని చెప్పాలని అన్నారాయన.
Read Also: Rahul Gandhi: నితీష్ కూటమి నుంచి అందుకే వైదొలిగారు.. మౌనం వీడిన రాహుల్
పొరుగు దేశాలకు సహాయం చేయడంలో భారతదేశ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుతూ, ద్వీప దేశం శ్రీలం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు భారత్ అందించిన సహాయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. మాల్దీవులలో ‘ఇండియా అవుట్’ ప్రచారం గురించి అడిగిన ప్రశ్నకు, జైశంకర్ జవాబిస్తూ.. భారతీయ దౌత్యాన్ని విశ్వసించమని అక్కడి వారిని కోరారు. “ప్రతి దేశానికి దాని పొరుగున సమస్యలు ఉంటాయి. అది వారు చెప్పినంత మంచిది కాదు. వారు చెప్పినంత చెడ్డది కాదు. సమస్యలు ఉంటాయి. మన పని ఏమిటంటే ఊహించడం, అంచనా వేయడం, ప్రతిస్పందించడం. చివరికి ఒక రోజు పొరుగువారు ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉంటారు.” అని విదేశాంగ మంత్రి అన్నారు. రాజకీయాల్లో పదునైన స్థానాలు తీసుకుంటారని, దౌత్యం ఎప్పుడూ ఆ పదునైన స్థానాల ద్వారా సాగదని ఆయన ఎత్తి చూపారు.
తాజావార్తలు
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!