Chhattisgarh : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో మరణించిన నక్సలైట్లలో ఆరుగురిపై రూ.48లక్షల రివార్డ్
- ఛత్తీస్గఢ్లో పోలీసులకు నక్సలైట్లకు మధ్య కాల్పులు
- ఎనిమిది మంది మావోలు హతం
- మరణించిన వారిలో ఆరుగురిపై భారీ రివార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని కొన్ని నిర్దిష్ట జిల్లాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా పిలుస్తారు. దీని కారణంగా స్థానికులు, గిరిజనులు, గ్రామీణ ప్రజలు భయపడేవారు. అయితే పోలీసులు ఈ ప్రాంతాలలో నక్సల్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో ఈ శనివారం ఎనిమిది మంది నక్సలైట్లను పోలీసులు హతమార్చారు. వారిలో ఆరుగురు సీనియర్ ర్యాంక్ కేడర్లు ఉన్నారు. ఈ నక్సలైట్లపై రూ.48 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా కుతుల్-ఫర్స్బెడా, కొడమెట గ్రామాల సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఆరుగురు నక్సలైట్లు సీనియర్ ర్యాంక్ కేడర్లని, వీరు మిలటరీ కంపెనీ నంబర్ 1 , పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కి చెందిన మాద్ డివిజన్ సప్లై టీమ్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ నక్సలైట్లందరిపై దాదాపు రూ.48 లక్షల రివార్డును ప్రకటించారు.
Read Also:Konda Surekha: ఈద్గాలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రత్యేక ప్రార్థనలు..
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
40 ఏళ్లలో మొదటిసారిగా ప్రజల్లో పోయిన భయం
బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నారాయణపూర్ పోలీసుల ‘మాద్ బచావో అభియాన్’ (నక్సల్ వ్యతిరేక ఆపరేషన్) వారంలో సాధించిన రెండవ అతిపెద్ద విజయం. మొత్తంగా 40ఏళ్లలో నాల్గవ అతిపెద్ద విజయం అని అన్నారు. నారాయణపూర్ జిల్లా అబుజ్మద్ ప్రజలు 40 ఏళ్లుగా నక్సలైట్ హింసకు గురవుతున్నారని, అయితే ఈ ప్రచారం తర్వాత ప్రజలు ఈ ప్రాంతాలను నక్సలైట్ రహిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ల గురించి మాట్లాడుతూ.. వీరిలో మరణించిన ఆరుగురు సీనియర్ ర్యాంక్ క్యాడర్లు మావోయిస్టుల గుర్తింపులోని పిఎల్జిఎ కంపెనీ నంబర్ 1లో వివిధ స్థానాల్లో చురుకుగా ఉన్నారని చెప్పారు ఈ నక్సలైట్లలో వర్గేష్, మమత, సమీర, కోసి, మోతీ. ఈ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మంది మరణించినప్పటికీ, వారిని ఇంకా గుర్తించలేదని, ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డు ఉందని చెప్పారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!