Vijaysai Reddy: జగన్ ను తొలగించాలని చంద్రబాబు కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ ను తొలగించు కోవాలనే విషయంపై ఎప్పటి నుంచో చంద్రబాబు కుట్ర పన్నారని నెల్లూర లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “చంద్రబాబు ఒక విషయం చెప్పారు. జగన్ ను ఇక్కడి నుంచి లేపేస్తే ఏం చేసుకుంటాడని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబులో మానవత్వం లేదు.. మనిషి కాదు. ఒక క్రూరుడు ఒక మృగం లాంటివాడు. గతంలో తల్లి తండ్రిని విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా చంద్రబాబు అన్యాయం చేశారు. జగన్ కు ఏ ఆపద జరిగినా. ఈ భూ ప్రపంచంలో చంద్రబాబు ఉండడానికి అనర్హుడు. ప్రజలు ఉరితీస్తారని తెలియచేస్తున్నా. చంద్రబాబు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. గతంలో కాపుల ఆరాధ్య చేయమైన వంగవీటి రంగాను హత్య చేయించారు. ఐ.ఏ.ఎస్.అధికారి రాఘవేంద్ర రావు.. చెరుకూరి నారాయణ రెడ్డి లను హత్య చేయించిన వ్యక్తి చంద్రబాబు. కారంచేడు..గంగ పర్రుల లో దళితులను ఊచ కోత కోయించిన వ్యక్తి చంద్రబాబు.”
READ MORE: Prajwal Revanna sex scandal: జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణని బహిష్కరించే అవకాశం..
Also Read
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
నేర ప్రవృత్తి కలిగిన చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారని విజయ సాయి రెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. “మళ్లీ మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తారా అని ప్రశ్నిస్తున్నా. జగన్ ఇచ్చిన హామీల్లో 99 శాతాన్ని అమలు చేశారు. గతంలో కంటే మరింత మెరుగైన పాలనను వచ్చే ఐదేళ్లలో జగన్ అందిస్తారు. రాష్ట్రంలో 87 శాతం మంది ఏదో ఒక పథకం కింద లబ్ది పొందారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మేలు చేశాం. చంద్రబాబు లాగా హంతకులు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళం కాదు. ఆయనకు వక్రబుద్ధి.. చంద్రబాబుకు ఒక హెచ్చరిక చేస్తున్న.. జగన్ కు ఏ ఆపద వచ్చినా చంద్రబాబుకు పుట్టగతులు ఉండవు. చట్ట ప్రకారం కోర్టులు ఉరితీస్తాయి. కులసలు. మతాలకు అతీతంగా అందరికీ సమన్యాయం చేస్తాం. చంద్రబాబు బీజేపీతో జతకట్టి వైసీపీపై ఆరోపణ లు చేస్తున్నారు. బీజేపీతో వైసీపీ ఏ రోజూ జత కట్టలేదు. వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తోంది. సి.ఏ.ఏ. యు.సి.సి…ట్రిపుల్ తలాక్ లపై మా విధానం ఒకటే. అన్ని మతాల అంగీకారంతోనే చట్టాలు చేయాలని కోరుతున్నాం. ఏకాభిప్రాయం లేకుండా బిల్లులు తీసుకుని వస్తే వ్యతిరేకిస్తాం.”
తాజావార్తలు
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..