Medchal: జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్
- జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్
- ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు
- షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chain snatching for easy money.. Two arrested: జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన ఘటన షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం పెట్ బషీరాబాద్ ఏసీపీ రాములు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈనెల 10వ తేదీన ముడిచింతలపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు మెడలో నుంచి చైన్ స్నాచింగ్ ప్రయత్నించగా విషయం విధితమే. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న షామీర్ పేట్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం దాదాపు 70 సీసీ కెమెరాలును పరిశీలించి బండ్లగూడకి చెందిన అంజి రెడ్డి.. బోలిగూడెంకు చెందిన నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఐటీ కంపెనీలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం కొనసాగించేవారు.
Read Also: Tamil nadu: మళ్లీ చిగురుస్తున్న అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు! అన్నామలై వ్యాఖ్యల్లో మార్పు!
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఈజీ మనీ కోసం అలవాటు పడి నగర శివారులో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన మూడు చింతలపల్లికి చెందిన బసవమ్మ (55) రోడ్డు పైన వడ్లు ఆరబోస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీ పై వచ్చి ఆమె మెడలో ఉన్న 4 తులాల పుస్తెల తాడును చోరీకి ప్రయత్నించారు. దానికి వృద్ధురాలు ప్రతిఘటించడంతో 5 గ్రాముల బంగారం దోచుకెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. శుక్రవారం వారిని షామీర్ పేట్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుండి 5.5 గ్రాముల బంగారం.. ఒక కారు, స్కూటీ, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అంజిరెడ్డి పై మూడు కేసులు ఉన్నాయి. ఇంత చాకచక్యంగా మేడ్చల్ సీసీఎస్ షామీర్ పేట్ పోలీసులు కలిసి నిందితులను పట్టుకున్నందుకు వారికి సీపీ చేతుల మీదుగా రివార్డులు అందజేసినట్లు ఏసీపీ తెలిపారు. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ కోరారు. ఈ సమావేశంలో షామీర్ పేట్ సిఐ శ్రీనాథ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గంగాధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ దల్లినాయుడు, ఎస్సైలు హారిక, తదితరులు పాల్గొన్నారు.
Read Also: Bajaj Chetak 35 Series: కొత్త ఈవీ చేతక్ లాంచ్ చేసిన బజాజ్.. ఫీచర్లు ఇదిగో..
తాజావార్తలు
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!