Maharastra: బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న ట్రైన్.. పై నుంచి పడిన కారు.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు వంతెనపై నుండి కింద ప్రయాణిస్తున్న గూడ్స్ రైలుపై పడింది. ప్రమాదంపై పన్వేల్ పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 3.30 నుండి తెల్లవారుజామున 4 గంటల మధ్య కారు నాలుగు లేన్ల ముంబై-పన్వెల్ రహదారిపై నేరల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను ధర్మానంద్ గైక్వాడ్ (41), అతని బంధువులు మంగేష్ జాదవ్ (46), నితిన్ జాదవ్ (48)గా గుర్తించినట్లు పన్వెల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.
Read Also:Atchannaidu: నేడు ఎన్నికల సంఘాన్ని కలవనున్న ఏపీ టీడీపీ బృందం
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
సమాచారం ప్రకారం, మంగళవారం ఉదయం కర్జాత్ – పన్వెల్ రైల్వే స్టేషన్ల మధ్య వంతెనపై నుండి కదులుతున్న గూడ్స్ రైలుపై కారు పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు.. ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ముంబై-పన్వేల్ హైవేపై కారు నేరల్ వైపు వెళ్తుండగా తెల్లవారుజామున 3.30 నుంచి 4 గంటల మధ్య ప్రమాదం జరిగిందని పన్వెల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సెంట్రల్ రైల్వే (సిఆర్) పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ డాక్టర్ శివరాజ్ మనస్పురే మాట్లాడుతూ, గూడ్స్ రైలు రాయ్గఢ్ జిల్లాలోని పన్వెల్ నుండి కర్జాత్ వైపు వెళుతోందని, ఈ సంఘటన కారణంగా దాని కోచ్లు కొన్ని విడిపోయాయని తెలిపారు. ప్రమాదం కారణంగా సిఆర్ హైవేలోని పన్వేల్-కర్జాత్ రహదారిని తెల్లవారుజామున 3.43 నుండి ఉదయం 7.32 గంటల వరకు మూసివేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన కారణంగా హుబ్లీ-దాదర్ ఎక్స్ప్రెస్ (17317)ను మాత్రమే కర్జాత్-కల్యాణ్ మార్గంలో మళ్లించామని తెలిపారు.
Read Also:Ponguleti: ఎగిరిపోయిన పక్షులన్నీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుతున్నాయి.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?