Cabinet Meeting : కేబినెట్ మీటింగ్ షురూ.. రక్షణ రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Meeting : జూలై 23న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. రానున్న బడ్జెట్కు సంబంధించి కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యారు. ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధాని మోడీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో జరగనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలి కేబినెట్ సమావేశం ఇదే. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది.
Read Also:Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత సెషన్లో మాదిరిగా వచ్చే సెషన్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు అగ్నివీర్, కశ్మీర్లో షెల్లింగ్తో పాటు మరెన్నో అంశాలు నేటి కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. యూపీలో రాజకీయ గందరగోళం నెలకొంది. అధికార బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన ప్రకటన నుండి యుపిలో రాజకీయ వేడి పెరిగింది.
Read Also:Telangana High Court: తెలంగాణలో వీధి కుక్కల దాడులు.. హైకోర్టు సీరియస్..
కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రభుత్వ కంపెనీలు తమ బొగ్గు గనుల దగ్గర భూమిని లీజు హక్కును పొందవచ్చు. రక్షణ రంగానికి సంబంధించిన 4 ప్రతిపాదనలను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించవచ్చు. కేంద్ర బడ్జెట్ 2024పై సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా కలవనున్నారు. బడ్జెట్ సెషన్ జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తుంది. దీంతో పాటు ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రధాని సందర్శించవచ్చు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!