Kavitha: కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్పై ప్రశ్నించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు. ఇప్పటికే తీహార్ జైల్లో పలు ప్రశ్నలు సంధించారు. అయినా కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా ప్రశ్నించాలన్న నేపథ్యంలో తమ కస్టడీకి ఇవ్వాలని శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ కోరగా.. మూడు రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ సీబీఐ కస్టడీలో కవితను అధికారులు విచారిస్తున్నారు.
కవితను సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు ముడుపులు ముట్టజెప్పినట్లు సీబీఐ వెల్లడించింది. సౌత్ గ్రూప్ నుంచి ఆమె డబ్బు సమకూర్చినట్లుగా తెలిపింది. నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సఫ్ చాట్స్పై ప్రధానంగా కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
Also Read
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
ఇదిలా ఉంటే కవితను సోదరుడు కేటీఆర్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీబీఐ కస్టడీలో కవితను కలిసి పరామర్శించనున్నారు. కేటీఆర్తో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా కలిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!