World Cup 2023: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన ఘనత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ కప్ 2023లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో అవకాశం లభించలేదు. కానీ హార్థిక్ పాండ్యా న్యూజిలాండ్ మ్యాచ్తో దూరం కావడంతో జట్టులోకి రెండు మార్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఆటగాళ్లకు ఛాన్స్ దొరికింది. అందులో ఒకరు సూర్యకుమార్ యాదవ్, మరొకరు మహమ్మద్ షమీ ఉన్నారు. అయితే ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్ బౌలర్లలో మొదట సిరాజ్ ఒక వికెట్ తీయగా.. రెండో వికెట్ షమీ సాధించాడు.
Read Also: Health Tips : ప్రతి రోజూ పెరుగు తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ మ్యాచ్లో తన తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఈ వరల్డ్కప్లో షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వన్డే ప్రపంచకప్లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్లో 32 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(32)ను షమీ అధిగమించాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ 44 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు.
Read Also: Pentagon Report: భారత సరిహద్దుల్లో పెరిగిన చైనా సైనిక ఉనికి.. 500కు పైగా న్యూక్లియర్ వార్హెడ్స్..
ఇదిలా ఉంటే.. ధర్మశాలలో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ వరుస విజయాలపై కన్నేసింది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టుపై టీమిండియా గెలుపొందితే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉండనుంది. మరోవైపు న్యూజిలాండ్పై భారత్ గెలిచిన సందర్భాలు ఎక్కువగా లేవు. చూడాలి మరీ న్యూజిలాండ్పై భారత్ గెలుస్తుందా లేదా అనేది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!