Chennai Airport: బాంబు పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చెన్నై ఎయిర్పోర్టులో హై టెన్షన్!
- చెన్నై ఎయిర్పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్
- బాంబు పేల్చేవేస్తామంటూ బెదిరింపులు
- భయంతో వణికిపోయిన ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై ఎయిర్పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ బెదిరించారు. దాంతో విమానంలో ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపొయారు. చెన్నై ఎయిర్పోర్టులో విమానాశ్రయం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాంబులేదని నిర్ధారించారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
శనివారం అర్ధరాత్రి కొచ్చి నుంచి చెన్నైకి 171 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అమెరికా ,కేరళకు చెందిన ఇద్దరు ప్రయాణికుల మద్య గోడవ జరిగింది. ఇద్దరు పరస్పరం దాడులు చేసుకున్నారు. తమ దగ్గర బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ హెచ్చరించారు. ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు.
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
పైలెట్లు చెన్నైలో భద్రత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనికీలు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు వరకు తనిఖీలు చేసి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. పరస్పరం కొట్టుకుని ప్రయాణికులను బాంబు అంటూ భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!