BJYM Bhanu Prakash : అవినీతికి కేరాఫ్ గా కేసీఆర్ మారారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ భారీ బహిరంగ సభ అనంతరం రాజకీయాల్లో పలు మార్పులకు నాందిగా మారిందన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని, కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని, ఆయనకు బదులు మంత్రులను పంపించారన్నారు. అవినీతికి కేరాఫ్ గా కేసీఆర్ మారారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘టీఎస్పీఎస్సీ లీకేజీపై కూడా కేసీఆర్ కనీసం నోరు మెదపలేదని, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని పరీక్షలు లీక్ అయినట్లుగా అందరూ భావిస్తున్నారని, ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే.. నేడు స్వరాష్ట్రంలో నోటిఫికేషన్లు రావని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదో తరగతి పేపర్ లికేజీలో కావాలని బండి సంజయ్ ని ఇరికించారు. న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే కానీ సర్కారు తీరు మారట్లేదు. జైల్లో వేసినా, తూటాలు దించినా నిరుద్యోగుల తరుపున పోరాడుతాం. టెన్త్ పేపర్ లీకేజీలో ఉన్నది మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కవిత లిక్కర్ స్కామ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాన్ని దృష్టి మళ్లించడానికే.. బండి పై లేనిపోని ఆరోపణలు. సోమవారం నుంచి కోచింగ్ సెంటర్లు, యూనివర్సిటీలు, కాలేజీలకు వెళ్లి bjym ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపడుతున్నాం.’ అని ఆయన అన్నారు.
Also Read : Madhya Pradesh: అన్నా చెల్లెల క్యారెక్టర్పై అనుమానం.. చెట్టుకు కట్టేసి అమానుషం..
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
అనంతరం.. గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. ‘బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పోతోంది. అది కేవలం బిజినెస్ కోసమే.. డబ్బు సంపాదించుకునేందుకు మాత్రమే. గిరిజన రిజర్వేషన్లు పెంచలేదు. పిసా చట్టం అమలు అంటాడు.. పోడు పట్టాలు ఇస్తామని మోసం చేశాడు. గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులు గొర్రెల లాగా మారారు. ఇప్పుడు 10 వేలు ఇస్తే 24 గంటలు వైన్స్ ఓపెన్ చేసుకునేందుకు జీవో ఇచ్చావు. తాగుబోతుల తెలంగాణగా మార్చావు.’ అని అన్నారు.
Also Read : Mosquito Liquid: విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..