Nitish Kumar: 2024లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది.. నితీశ్ జోస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. విపక్షాలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో బీజేపీ తీవ్ర భయాందోళనకు గురవుతోందని నితీష్ కుమార్ ఈరోజు అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతతో పార్టీ ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ముందే ఊహించారా అని అడిగిన ప్రశ్నపై.. కచ్చితంగా అంటూ నితీశ్కుమార్ స్పందించారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు చేతులు కలిపాయని ఇండియా కూటమి రూపకర్తలలో ఒకరైన నితీశ్ అన్నారు. మణిపూర్పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన నితీష్ కుమార్.. ఈ అంశాన్ని హైలైట్ చేయడం ద్వారా ప్రతిపక్షం తన పని చేసిందని అన్నారు. చర్చకు వచ్చిన మొదటి రెండు రోజులూ పార్లమెంట్కు గైర్హాజరు కావడంపై ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన మండిపడ్డారు. ప్రజల్లో ఆరా తీస్తే బీజేపీ ప్రచారాలపై మాత్రమే దృష్టి పెడుతుందని వారు అంగీకరిస్తారన్నారు. మీకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తాయా అని మీడియా ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు.
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
Also Read: Russia-Ukraine War: మాస్కోలో విమానాల రాకపోకలు నిలిపివేత.. ఎందుకంటే?
నితీష్ కుమార్ గతేడాది బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రీయ జనతాదళ్తో చేతులు కలిపి బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం నిన్నటితో ఏడాది పూర్తి చేసుకుంది. బీహార్ బిజెపి అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి రాష్ట్రంలోని మహాఘటబంధన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఒక రోజు తర్వాత.. ముఖ్యమంత్రి క్రచ్ రాజకీయాలు ముగుస్తున్నాయని నితీశ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నితీశ్ చెడు పాలనకు చిహ్నంగా మారాడు అని చౌదరి అన్నారు.
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!