BJP Vishnuvardhan Reddy : దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీకి తేడా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ఇటీవల ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతాయనే వాదన వినిపిస్తూనే ఉంది. అయితే.. మరొపక్క బీఆర్ఎస్పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీ తేడా లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. స్పష్టమ్తెన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టాడని, కేసీఆర్ దోచివేసిన సొమ్ముతో ఏపీలో ప్లెక్సీలు కడుతున్నారు అంటూ ఆయన విమర్శించారు. తెలుగుతల్లికి క్షమాపణ చెప్పి ఏపీలోకి కేసీఆర్ అడుగుపెట్టాలని, ఎందరో మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేశారు. వీరి కుటుంబాలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణా తల్లిని కర్నాటక, మహారాష్ట్ర , యూపీ , తమిళనాడు,ఏపీకి ఎలా తెస్తారో చెప్పాలి. దేశాన్ని ఏకం చేసే కెసిఆర్ ఏపిలో నీటి ప్రాజెక్టులప్తె తన వ్తెఖరిని ప్రకటించాలి. ఏపీతోనే వివాదాలు ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలను ఎలా మెప్పిస్తారు…!
Also Read
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల గణాంకాలకు , భారత ప్రభుత్వం గణాంకాలను పొంతన లేదు. 12 నెలల్లో చేయాల్సిన అప్పులను ఏపి ప్రభుత్వం 6 నెలల్లో చేస్తోంది. జీతాలు రాక ఉద్యోగాలు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చెప్పే వాటికి చేసే వాటికి పొంతన లేకుండా పోతోంది. ఆర్థికపరమ్తెన విషయాల్లో దొంగ లెక్కలు రాయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. ఏపీకి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టాల్సి వస్తోంది. ఇంకొకసారి వ్తెసీపీ అధికారంలోకి వస్తే జిల్లాలను మరొక రాష్ట్రానికే అమ్మేసే పరిస్థితి వస్తుంది. ఆర్థికపరమ్తెన విషయాలలో వ్తెసీపీ ప్రభుత్వం శ్వేతప్రతం విడుదల చేయాలి. ప్రజాపోరు ప్రచార రథం ప్తె బొమ్మనహాళ్లులో వ్తెసీపీ నేతలు దాడి చేసి , తిరిగి మా కార్యకర్తలప్తెనే కేసులు పెట్టారు. వ్తెసీపీ నేతలు చేసిన తప్పులకు కేసులు పెట్టాలంటే జైళ్లు సరిపోవు అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!