BJP Vishnuvardhan Reddy : దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీకి తేడా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ఇటీవల ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతాయనే వాదన వినిపిస్తూనే ఉంది. అయితే.. మరొపక్క బీఆర్ఎస్పై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కేఏ పాల్ పార్టీకి కేసీఆర్ పార్టీ తేడా లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. స్పష్టమ్తెన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టాడని, కేసీఆర్ దోచివేసిన సొమ్ముతో ఏపీలో ప్లెక్సీలు కడుతున్నారు అంటూ ఆయన విమర్శించారు. తెలుగుతల్లికి క్షమాపణ చెప్పి ఏపీలోకి కేసీఆర్ అడుగుపెట్టాలని, ఎందరో మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేశారు. వీరి కుటుంబాలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణా తల్లిని కర్నాటక, మహారాష్ట్ర , యూపీ , తమిళనాడు,ఏపీకి ఎలా తెస్తారో చెప్పాలి. దేశాన్ని ఏకం చేసే కెసిఆర్ ఏపిలో నీటి ప్రాజెక్టులప్తె తన వ్తెఖరిని ప్రకటించాలి. ఏపీతోనే వివాదాలు ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలను ఎలా మెప్పిస్తారు…!
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల గణాంకాలకు , భారత ప్రభుత్వం గణాంకాలను పొంతన లేదు. 12 నెలల్లో చేయాల్సిన అప్పులను ఏపి ప్రభుత్వం 6 నెలల్లో చేస్తోంది. జీతాలు రాక ఉద్యోగాలు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం చెప్పే వాటికి చేసే వాటికి పొంతన లేకుండా పోతోంది. ఆర్థికపరమ్తెన విషయాల్లో దొంగ లెక్కలు రాయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. ఏపీకి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టాల్సి వస్తోంది. ఇంకొకసారి వ్తెసీపీ అధికారంలోకి వస్తే జిల్లాలను మరొక రాష్ట్రానికే అమ్మేసే పరిస్థితి వస్తుంది. ఆర్థికపరమ్తెన విషయాలలో వ్తెసీపీ ప్రభుత్వం శ్వేతప్రతం విడుదల చేయాలి. ప్రజాపోరు ప్రచార రథం ప్తె బొమ్మనహాళ్లులో వ్తెసీపీ నేతలు దాడి చేసి , తిరిగి మా కార్యకర్తలప్తెనే కేసులు పెట్టారు. వ్తెసీపీ నేతలు చేసిన తప్పులకు కేసులు పెట్టాలంటే జైళ్లు సరిపోవు అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!