Boora Narsaiah Goud: 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది గుండు సున్నా అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలపై వారికే గ్యారంటీ లేదు అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెమటోడ్చి చేసింది 6 లక్షల 32 వేల కోట్లు అప్పు.. బీజేపీ చేసేది కొండంత.. కానీ చెప్పేది గోరంత.. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం 9 లక్షల 36 వేల కోట్లు ఇచ్చింది.. మేము సంపద పత్రం విడుదల చేస్తున్నాం.. మౌలిక వసతులపై కేంద్రం ఖర్చు చేసింది అని ఆయన చెప్పారు. ఆస్తులు పెరిగాయి.. ఆస్తుల విలువ పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం.. గెలిచిన ఆనందం కాంగ్రెస్ నేతల్లో కనిపించడం లేదు.. వాళ్ళది అప్పుల చిప్ప మాది అక్షయ పాత్ర అంటూ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
Read Also: Visakha: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
Also Read
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ప్రధాని మోడీ వేసిన రోడ్ల వల్లే రాష్ట్రంలో భూములకు రేట్లు పెరిగాయని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డును కూడా కేసీఆర్ సర్కార్ నిర్మించడం లేదు అని అన్నారు. మోడీ జెన్ కో ట్రాన్స్ కోకి 80 వేల కోట్ల రూపాయల అప్పు ఇస్తే కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారు.. ఖజానా లేకపోవడంతో సీఎం రేవంత్ కళ్లలో ఆనందం కూడా లేదు అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మొత్తం గికేసి పోయాడు అని సీఎం స్వయంగా చెప్పారు.. తెలంగాణ అబివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ ప్రజలను కోరారు.
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!