Pakistan: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. భుట్టో షరతులకు నవాజ్ అంగీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ లో సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లీయర్ అయింది. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పవర్ షేరింగ్ ఫార్ములాకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, నాలుగుసార్లు ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీల మధ్య జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: Ranchi Test: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇక, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 266 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఏ పార్టీకి అయినా 133 స్థానాల్లో విజయం సాధించాలి.. కానీ, పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అక్కడి ప్రజలు మెజార్టీ ఇవ్వలేదు.. దీంతో ప్రస్తుతం మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇక, బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. మూడేళ్లు ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఉంటారు.. ఆ తర్వాత రెండేళ్లు ప్రధాని పదవిని తాను చేపడుతాను అని చెప్పారు. అయితే, ప్రజల సమస్యలపై మాట్లాడే ప్రధాని దేశానికి అవసరం.. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలందరూ తమ సొంత ప్రయోజనాలను వదిలి దేశ ప్రజల గురించి ముందుగా ఆలోచించాలి అని బిలావల్ భుట్టో పిలుపునిచ్చారు.
Read Also: TSRTC: 4 రోజులు బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. ఆర్టీసీ అధికారుల సూచన
అయితే, పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అధికార భాగస్వామ్య సమీకరణాలను వెల్లడించారు. ప్రధానమంత్రి పదవిని తమ పార్టీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పంచుకుంటాయని చెప్పారు. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్థాన్లో జరిగిన ఎన్నికల్లో జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు 265 స్థానాలకు గాను 93 స్థానాల్లో విజయం సాధించారు. కాగా, పీఎంఎల్-ఎన్ 75 సీట్లు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 సీట్లు గెలుచుకోగలిగింది. ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (MQM-P) కూడా 17 సీట్లలో విజయం సాధించి నవాజ్ షరీఫ్- బిలావల్ భుట్టోల సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!