Pakistan: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. భుట్టో షరతులకు నవాజ్ అంగీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ లో సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లీయర్ అయింది. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పవర్ షేరింగ్ ఫార్ములాకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, నాలుగుసార్లు ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీల మధ్య జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: Ranchi Test: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!
Also Read
- Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
- Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
- MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళన!
ఇక, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 266 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఏ పార్టీకి అయినా 133 స్థానాల్లో విజయం సాధించాలి.. కానీ, పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అక్కడి ప్రజలు మెజార్టీ ఇవ్వలేదు.. దీంతో ప్రస్తుతం మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇక, బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. మూడేళ్లు ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఉంటారు.. ఆ తర్వాత రెండేళ్లు ప్రధాని పదవిని తాను చేపడుతాను అని చెప్పారు. అయితే, ప్రజల సమస్యలపై మాట్లాడే ప్రధాని దేశానికి అవసరం.. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలందరూ తమ సొంత ప్రయోజనాలను వదిలి దేశ ప్రజల గురించి ముందుగా ఆలోచించాలి అని బిలావల్ భుట్టో పిలుపునిచ్చారు.
Read Also: TSRTC: 4 రోజులు బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. ఆర్టీసీ అధికారుల సూచన
అయితే, పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అధికార భాగస్వామ్య సమీకరణాలను వెల్లడించారు. ప్రధానమంత్రి పదవిని తమ పార్టీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పంచుకుంటాయని చెప్పారు. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్థాన్లో జరిగిన ఎన్నికల్లో జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు 265 స్థానాలకు గాను 93 స్థానాల్లో విజయం సాధించారు. కాగా, పీఎంఎల్-ఎన్ 75 సీట్లు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 సీట్లు గెలుచుకోగలిగింది. ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (MQM-P) కూడా 17 సీట్లలో విజయం సాధించి నవాజ్ షరీఫ్- బిలావల్ భుట్టోల సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది.
తాజావార్తలు
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!