Himalayan Glacier: వేగంగా కరిగిపోతున్న హిమాలయాలు.. 16 దేశాలకు ప్రమాదం
భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతలతో వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతూ చనిపోతున్నారు. ఈ తరుణంలో హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీని కారణంగా తక్కువలో తక్కువగా రెండు బిలియన్ల మంది జీవితాలకు, వారి జీవనోపాధికి పెను ముప్పు పొంచి ఉంది అపి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో తెలింది.
Read Also: Rashmika Mandana : ఆ పీరియాడిక్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక…?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలకు నిలయమైన ఆసియా హిందూ కుష్ హిమానీనదాలు 2011 నుంచి 2020 మధ్య కాలంలో 65 శాతం మేర వేగంగా కరిగిపోతునట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి.. వాటి ప్రస్తుత పరిమాణంలో 80 శాతం మేర కోల్పోవచ్చని నేపాల్కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ తాజా రిపోర్ట్ లో తెలిపింది. దీని ఫలితంగా కాలక్రమేణా ఈ ప్రాంతంలోని 16 దేశాలలో ప్రవహించే 12 నదులలో మంచినీటి సరఫరా భారీగా తగ్గిపోవచ్చని కూడా పేర్కొనింది.
Read Also: Indian 2: కమల్ కే షాక్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ సిబ్బంది… షూటింగ్ నే ఆపేసారు
పశ్చిమాన అఫ్గనిస్థాన్ నుంచి తూర్పు మాయన్మార్ వరకూ 3,500 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో మరింతగా మంచు క్షీణిస్తుండటంతో భారీగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఐసీఐఎంఓడీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయనంలో చైనా, భారత్ సహా ఆసియా ఖండంలోని 8 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Read Also: Harish Rao: 171 మంది అర్చకులకు దూప దీప నైవేద్యం పథక పత్రాలు.. అందించిన హరీశ్రావు
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో పాటు హిందూ కుష్ హిమాలయాల అంతటా ఉన్న 200 హిమనీనదాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హిమానీనద సరస్సు విస్పోటం వల్ల వరదల ముప్పు ఎక్కువగా ఉంది అని నివేదిక పేర్కొంది. వ్యవసాయం, ఆహార భద్రత, మంచినీటి లభ్యత, ఇంధన వనరులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. జీవవైవిధ్య హాట్స్పాట్లలోని కొన్ని జంతు వృక్ష జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని ఐసీఐఎంఓడీ హెచ్చరికలు జారీ చేసింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో