Bhumana Karunakar Reddy: ఏడాది కాలంగా అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఏం జరిగింది? భూమన ఫైర్..
- ఏడాది కాలంలో కూటమి ప్రజలను వంచించింది
- ప్రసారమధ్యమల్లో మా నాయకుడు పై విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుంది
- జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేశారు
- రూ. 2కోట్ల 7 లక్షలు మంది మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వకుండా మోసం చేశారు
- వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాది కాలంలో కూటమి ప్రజలను వంచించిందని తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రసారమధ్యమల్లో తమ నాయకుడిపై విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.. జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. రూ. 2కోట్ల 7 లక్షలు మంది మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వకుండా మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని చెప్పారని.. తల్లికి వందనంలో లక్షలాది తల్లులకు మోసం చేశారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకుండానే చేశానని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు..
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఏడాది కాలంగా అక్రమ కేసులు, అరెస్టు తప్ప ఏం జరిగింది? అని భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. “కూటమీ ప్రభుత్వం లో మహిళల పై దాడులు పెరిగాయి.. ప్రశ్నస్తే జైల్లో పెడుతున్నారు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ మోసం కూటమీ ప్రభుత్వం చేసింది. రైతులకు 20 వేలు ఇస్తామని మోసం చేశారు చంద్రబాబు. తల్లికి వందనం కోసం ప్రశ్నించే వాళ్ళను బెదిరిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం మోసాలు, ఒక అభూత కల్పనతో చంద్రబాబు మోసగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లపై దాడులు చేయించి, కేసులు పెట్టీ, జైల్లో పెట్టించారు. రూ. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!