Bihar Birdge Collapse : బీహార్లో కుప్పకూలిన మరో వంతెన.. అసలు సిమెంటే వాడడం లేదా ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Birdge Collapse : బీహార్లో వంతెనలు కూలడం ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారింది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పాత వంతెనలు కూలిపోతున్న వార్తలు వినే ఉంటాం. ఈసారి మూడోసారి ఖగారియాలోని అగువానీ-సుల్తంగంజ్ మధ్య గంగా నదిపై నిర్మిస్తున్న నాలుగు లైన్ల వంతెన పిల్లర్ స్లాబ్ నిర్మాణం గంగా నదిలో పడి కూలిపోయింది. సుల్తాన్గంజ్ నుండి అగువానీ ఘాట్ వైపు 9, 10 నంబర్ల మధ్య భాగం గంగా నదిలో మునిగిపోయింది. ఈ వంతెనను ఎస్పీ సింగ్లా కంపెనీ నిర్మిస్తోంది. భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్గంజ్లో నిర్మిస్తున్న ఈ వంతెన ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ నిర్మించబడింది.
Read Also:Fauji: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పూజతో మొదలైన ప్రభాస్ సినిమా.. లుక్ ఇదే..
Also Read
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
అంతకుముందు కూడా, జూన్ 4, 2023న, సుల్తాన్గంజ్-అగువానీ గంగా నదిపై నిర్మిస్తున్న నాలుగు లేన్ల వంతెన నేలమట్టం అయింది. నిర్మాణంలో ఉన్న వంతెన సూపర్ స్ట్రక్చర్ నదిలో పడిపోయింది. ప్రమాదం తర్వాత వంతెనపై విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గార్డులు కూడా కనిపించకుండా పోయారు. ఆ సమయంలో అగువానీ వైపు నుండి వంతెన పీర్ నంబర్లు 10,11,12 పైన ఉన్న మొత్తం సూపర్ స్ట్రక్చర్ కూలిపోయింది, ఇది దాదాపు 200 మీటర్ల భాగం ఉంటుంది.
Read Also:Rajanna Sircilla: మరో యువతితో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఎమ్మెల్యే అనుచరుడు
27 ఏప్రిల్ 2022న నిర్మాణంలో ఉన్న ఈ వంతెన సూపర్ స్ట్రక్చర్ మరో సారి నదిలో పడిపోయింది. బలమైన తుఫాను, వర్షం కారణంగా సుమారు 100 అడుగుల పొడవు పడిపోయింది. అయితే ఆ సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఆ తర్వాత మళ్లీ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈసారి దాదాపు 80 శాతం సూపర్ స్ట్రక్చర్ పనులు పూర్తయ్యాయి. అంతే కాదు అప్రోచ్ రోడ్డు పనులు కూడా 45 శాతం పూర్తయ్యాయి. ఈ వంతెన ఉత్తర, దక్షిణ బీహార్లను కలుపుతూ బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా పరిగణించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక విలువ రూ.1710.77 కోట్లు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 23 ఫిబ్రవరి 2014న శంకుస్థాపన చేశారు. ఈ వంతెన, రహదారి నిర్మాణంతో NH 31 – NH 80 అనుసంధానించబడతాయి. ఈ వంతెన పొడవు 3.160 కిలోమీటర్లు కాగా, అప్రోచ్ మార్గం మొత్తం పొడవు 25 కిలోమీటర్లు.
తాజావార్తలు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!