Bear Fear in Srikakulam: ఎలుగుబంటి సంచారంతో జనం హడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వివిధ జిల్లాల్లో వన్యప్రాణుల సంచారం జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తూర్నుగోదావరి, విశాఖ జిల్లాల్లో బెంగాల్ టైగర్ ఎలాంటి వణుకు పుట్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లా ప్రజలను వన్య మృగాల సంచారం కలవరపెడుతోంది. జిల్లాలో ఒక ప్రక్క ఎలుగుబంట్ల సంచారం, మరో ప్రక్క పులి సంచారం వార్త జిల్లాలో కొండ చివరి ప్రాంతాల ప్రజలను హడలెత్తిస్తోంది. కోటబొమ్మాళి మండలం పట్టుపురం టు కొండపేట రోడ్డులో కొండపేట ఎత్తిపోతల పధకం సమీప ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచారం కలవరపెట్టింది
Read Also: Viral Video: హనుమంతుడి వేషధారణలో హుషారుగా డ్యాన్స్.. హఠాత్తుగా కుప్పకూలి..
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
రాత్రి పూట ఆ గ్రామాల్లో ప్రయాణం చేసిన వాహనదారులకు ఎలుగుబంటి రహదారి పై నడుస్తూ తారసపడడంతో భయాందోళనకు గురై వీడియో చిత్రకరించారు..ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులకు చీకటి పడితే అటు వెళ్లేందుకు భయపడుతున్నారు. మొన్నటి వరకు పలాస ప్రాంతాల్లో భయం రేపిన ఎలుగుబంట్లు ఇప్పుడు కోటబొమ్మాళి మండలం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎలుగుబంట్లను అడవుల్లోకి పంపే ఏర్పాట్లు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.
Read Also:CM Jagan Serious warning to Ministers : అన్నీ గమనిస్తున్నా.. ఇక ఉపేక్షించను
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!