Bangalore Traffic: ప్రజారవాణాను ఉపయోగించే ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ప్రకటించిన కంపెనీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా బెంగుళూరు నగరంలో వాహనాల వల్ల రోజురోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. అయితే తాజాగా బెంగళూరు నగరంలోని పలు కంపెనీలు నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించే దిశగా అనేక చర్యలను చేపట్టాయి. ఇందులో భాగంగానే ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఆఫీసుకు రావడానికి మళ్ళీ తిరిగి వెళ్లడానికి ప్రజా రవాణాలను ఉపయోగించే వారికి ఆర్థిక ప్రోత్సాహాలను ఇచ్చేందుకు కంపెనీలు ట్రై చేస్తున్నాయి.
Also read: Riyan Parag: అటు బ్యాటింగ్లో.. ఇటు డ్యాన్స్లో ఇరగదీసిన పరాగ్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
బెంగళూరు మహానగరంలో ఐటి ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఉండటం కామన్ గా మారిపోయింది. ఇలాంటి స్థితిలో పీక్ అవర్స్ లో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఘోరంగా తయారవుతున్నాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు నగరంలోని ప్రైవేట్ కంపెనీల సహాయాన్ని తీసుకుంటున్నాయి. కంపెనీలో పనిచేస్తున్న వారి ఉద్యోగులు ప్రజారవానాలను ఉపయోగించుకునేలా చూడాలని ప్రభుత్వం కంపెనీలను కోరింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఇన్సెంటివ్ ఇవ్వడం మొదలుపెట్టాయి కంపెనీలు. వీటితోపాటు కొందరు ఉద్యోగులు కలిసి ఒకే కారులో విధులకు హాజరయ్యాలా కార్ పూలింగ్ ను కూడా ప్రోత్సహిస్తున్నట్లు కంపెనీలు తెలిపాయి.
Also read: Riyan Parag: అటు బ్యాటింగ్లో.. ఇటు డ్యాన్స్లో ఇరగదీసిన పరాగ్..
వీటితోపాటు ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సిడెంట్ ఇవ్వడమే కాకుండా.. కొన్ని కంపెనీలలో మెట్రో పాస్ లు, షెటిల్ సేవలకు సంబంధించిన రియంబర్స్మెంట్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!