T20 World Cup 2024: ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణీ.. ఆస్ట్రేలియా మొదలుపెట్టింది!
- టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ శుభారంభం
- డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మొదలెట్టింది
- లంకకు రెండో ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శనివారం షార్జా మైదానంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ డానీ వ్యాట్ (41) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్ (2/32), ఫాతిమా ఖాతూన్ (2/18) సత్తా చాటారు. ఛేదనలో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 97 పరుగులకు పరిమితమైంది. శోభన మోస్తరీ (44) మాత్రమే రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సీ స్మిత్ (2/11), చార్లీ డీన్ (2/22), నటాలీ (1/20), సారా గ్లెన్ (1/22) ఆకట్టుకున్నారు.
మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మొదలెట్టింది. షార్జాలోనే శనివారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. నీలాక్షిక సిల్వా (29 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మెగాన్ షట్ (3/12), సోఫి మోలనూ (2/20) మెరిశారు. ఛేదనలో ఆసీస్ ఇబ్బందుల్లో (35/3) పడినా.. బెత్ మూనీ (43 నాటౌట్) ఆదుకోవడంతో కోలుకుంది. పెర్రీ (17), గార్డ్నర్ (12) మూనీకి సహకరించారు. ఆసీస్ 14.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. శ్రీలంకకు ఇది వరుసగా రెండో ఓటమి కావడం విశేషం.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!