ATF Price Hike: విమానయాన సంస్థలకు గట్టి దెబ్బ.. 18శాతం పెరిగిన ఏటీఎఫ్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ATF Price Hike: కొత్త నెల ప్రారంభం అయింది. ప్రతి నెల ప్రారంభంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సర్వ సాధారణం. అదే విధంగా సెప్టెంబర్ 1 నుండి, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరలో భారీ పెరుగుదల కనిపించింది. దాని ధరలలో 18 శాతం భారీ పెరుగుదలతో కొత్త రేట్లు అమలు చేయబడ్డాయి. పండుగ సీజన్లో విమానంలో ప్రయాణించబోతున్నట్లయితే.. ప్రస్తుతం గతం కంటే ఎక్కువ డబ్బులు విమాన టిక్కెట్లను కొనుక్కునేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విమాన ఇంధనం ధర కారణంగా విమానయాన సంస్థలు తమ విమాన టిక్కెట్ల ధరలను కూడా పెంచవలసి ఉంటుంది.
ఏటీఎఫ్ ధరలు ఎంత పెరిగాయి?
దేశ రాజధాని ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్(వెయ్యి లీటర్లు) రూ.20,295.2కి పెరగగా, దాని ధర రూ.1.12 లక్షలు దాటింది. ఢిల్లీలో విమాన ఇంధనం లేదా జెట్ ఇంధనం ధరలు కిలోలీటర్కు రూ.1,12,419.33కి పెరిగాయి.
Also Read
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
Read Also:Milk Price Hike: పండుగల సీజన్కు ముందే జనాలకు షాక్.. నేటి నుంచి రూ.2పెరిగిన లీటరు పాల ధర
వరుసగా మూడో నెల పెరిగిన ఏటీఎఫ్ ధరలు
ఢిల్లీ నుండి ముంబై, చెన్నై, కోల్కతా వరకు ప్రతిచోటా ఏటీఎఫ్ ధరలో భారీ పెరుగుదల ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏటీఎఫ్ ధరను పెంచడం ఇది వరుసగా మూడవ నెల. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ ప్రకారం విమానాలు, జెట్లను నడపడానికి ఉపయోగించే ఇంధనం అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) లేదా జెట్ ఇంధనం ఈ ధరలు పేర్కొనబడ్డాయి.
నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో ఏటీఎఫ్ కొత్త, పాత ధరలు
ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో గత నెలలో కిలోలీటర్కు రూ.92,124.13గా ఉన్న ఏటీఎఫ్ ధర రూ.1,12,419.33కి పెరిగింది.
ముంబై
ఆర్థిక రాజధాని ముంబైలో గతంలో రూ.92,124.13గా ఉన్న ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.1,05,222.13కి పెరిగింది.
కోల్కతా
కోల్కతాలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.1,21,063.83కి పెరిగింది. గతంలో కిలోలీటర్ రూ.1,07,383.08గా ఉంది.
చెన్నై
చెన్నైలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.1,16,581.77కి పెరిగింది. దీని మునుపటి ధర కిలోలీటరు రూ.1,02,391.64.
Read Also:Income Tax Notice To Chandrababu: చంద్రబాబుకు ఐటీ నోటీసులు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!