Air Pollution : ముంబైలో పడిపోయిన గాలినాణ్యత.. ఢిల్లీని పక్కకు నెట్టి మరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతుంది. దీంతో కాలుష్య నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వాహనాలపై ఆంక్షలు విధించింది. కానీ, ఇప్పుడు మరో విషయం దేశ ప్రజలను కలవర పెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ గాలి కాలుష్యం ఎక్కువైపోయింది. ఇది ఎంతమేర అంటే ఏకంగా గాలినాణ్యత ఢిల్లీని మించి పడిపోయింది. ముంబైలో గాలి నాణ్యత 315పాయింట్ల తీవ్ర స్థాయికి తగ్గిపోయింది.

Also Read
గాలి కాలుష్యం అనేది ముంబైలో ఢిల్లీ కంటే తీవ్రపరిస్థితికి చేరినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 315 పాయింట్లు నమోదు అయింది. దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డాక్టర్లు కోరుతున్నారు. ముఖ్యంగా ఉపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అంతేకాదు ఆస్తమాతో బాధపడే పిల్లలను మాస్క్లను తరచూ మార్చుకోవాలని చెబుతున్నారు. ఆరుబయట ఆడుకునేటప్పుడు ఇన్హేలర్ అందుబాటులో పెట్టుకోవాలని అని డాక్టర్లు ప్రకటించారు. గాలి నాణ్యత తీవ్ర స్థాయికి పడిపోవడంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇది చలికాలం కావడంతో చాలామంది శ్వాససంబంధ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు జలుబు, దగ్గు నుంచి కోలుకునేందుకు కొందరికి రెండు వారాలపైనే పడుతోంది.
తాజావార్తలు
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
-
NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య – గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
-
Story Board: SIR విషయంలో ఎందుకింత గందరగోళం..?
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!