Air Pollution : ముంబైలో పడిపోయిన గాలినాణ్యత.. ఢిల్లీని పక్కకు నెట్టి మరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Pollution : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతుంది. దీంతో కాలుష్య నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే వాహనాలపై ఆంక్షలు విధించింది. కానీ, ఇప్పుడు మరో విషయం దేశ ప్రజలను కలవర పెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ గాలి కాలుష్యం ఎక్కువైపోయింది. ఇది ఎంతమేర అంటే ఏకంగా గాలినాణ్యత ఢిల్లీని మించి పడిపోయింది. ముంబైలో గాలి నాణ్యత 315పాయింట్ల తీవ్ర స్థాయికి తగ్గిపోయింది.

Also Read
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
గాలి కాలుష్యం అనేది ముంబైలో ఢిల్లీ కంటే తీవ్రపరిస్థితికి చేరినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 315 పాయింట్లు నమోదు అయింది. దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డాక్టర్లు కోరుతున్నారు. ముఖ్యంగా ఉపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అంతేకాదు ఆస్తమాతో బాధపడే పిల్లలను మాస్క్లను తరచూ మార్చుకోవాలని చెబుతున్నారు. ఆరుబయట ఆడుకునేటప్పుడు ఇన్హేలర్ అందుబాటులో పెట్టుకోవాలని అని డాక్టర్లు ప్రకటించారు. గాలి నాణ్యత తీవ్ర స్థాయికి పడిపోవడంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇది చలికాలం కావడంతో చాలామంది శ్వాససంబంధ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు జలుబు, దగ్గు నుంచి కోలుకునేందుకు కొందరికి రెండు వారాలపైనే పడుతోంది.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..