Arvind Kejriwal: మీ ఓటు ఆ పార్టీకి వేసి వేస్ట్ చేయవద్దు.. పోరులో ఉండేవి రెండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాంటి పార్టీకి ఓటరు తమ విలువైన ఓటు వేసి వృథా చేయవద్దని గుజరాత్ ఓటర్లకు సూచించారు. అందుకు బదులుగా ఆప్ కు ఓటేసి గెలిపించాలని అక్కడి ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు కేజ్రీవాల్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నవి ప్రధానంగా రెండు పార్టీలేనన్నారు. ఆ రెండింటి మధ్యే ప్రత్యక్ష పోటీ జరుగుతుందన్నారు. ప్రజలు కూడా బీజేపీ లేదంటూ ఆప్ లకు మాత్రమే ఓటెయ్యాలని కోరారు. ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగైదు సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు.
Read Also: Mamata Banerjee : నన్ను క్షమించండి రాష్ట్రపతి జీ.. మీరు చాలా మంచివారు.
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ప్రధాని మోడీ సొంతరాష్ట్రమైన గుజరాతులో 27ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉందని ఈ సారి ఆ పార్టీకి ఆప్ గట్టి పోటీ ఇస్తుందన్నారు. మీ కుటుంబానికి పిల్లలకు భరోసా ఇచ్చే తమ పార్టీకే ఓటేసి గెలిపించాలని గుజరాత్ ఓటర్లను వేడుకున్నారు. గుజరాత్లోని 178స్థానాల్లో తన అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఆప్ ప్రకటించింది. 27ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో విసుగు చెందిన ప్రజలు, కాంగ్రెస్ పై ధ్వేషంతో ఆప్ కు ఓటేస్తారని అరవింద్ కేజ్రివాల్ వివరించారు. గుజరాత్ లో డిసెంబర్ 1, 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
- Tags
- AAP
- Arvind Kejriwal
- congress
- votes
తాజావార్తలు
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?