Kurnool ZP Meeting: జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం.. ఓపిక లేకుంటే ఎలా?
- జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం
- రైతు సమస్యలపై చర్చించే ఓపిక లేకుంటే ఎలా?
- ఎమ్మెల్యే పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జెడ్పీ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే పార్థ సారథి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం సూటిగా చెప్పాలని ఎమ్మెల్యే పార్థ సారథికి జెడ్పీ చైర్మన్ సూచించారు. రైతు సమస్యలపై చర్చించే ఓపిక లేకుంటే ఎలా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టైం లేకుంటే మీరు వెళ్లిపోండని, తాము చర్చించుకుంటాం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ క్రమంలో జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. అసెంబ్లీలో సభ్యుల కంటే అధ్యక్ష స్థానంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఎక్కువగా మాట్లాడతారు. ఇది మాకు సమస్య. జెడ్పీ సమావేశంలో చైర్మన్ అలాగే మాట్లాతున్నారు. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి, అడ్డుకుంటే ఎలా?’ అని ఎమ్మెల్యే పార్థ సారథి అన్నారు. సభా మర్యాదలు పాటించాలని, సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేను అందరిని సమన్వయం చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి బదులిచ్చారు. ఇక జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల్లో.. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మాత్రమే హాజరయ్యారు. హాజరైన జెడ్పీటీసీ, ఎంపీలు పూర్తిస్థాయిలో హాజరయ్యారు.
Also Read
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
- Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
‘కర్నూలులో ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేరిన రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఆపరేషన్లలో ఆలస్యం చేస్తున్నారు. లాగిన్ కాలేదు, అది లేదు ఇది లేదు అంటూ ఎన్ఠీఆర్ వైద్య సేవ కింద అపరేషన్లు చేయడంతో తీవ్ర జాప్యం చేస్తున్నారు. డబ్బులు ఇస్తే త్వరగా ఆపరేషన్లు చేస్తున్నారు’ అని ఎమ్మెల్యే పార్థ సారథి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..