Metro Rules: మెట్రోలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారా..? ఈ రూల్స్ తెలుసుకోండి
- ఢిల్లీ మెట్రోలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ఉదంతాలు చాలాసార్లు వెలుగులోకి
- చాలా సార్లు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లోర్పై కూర్చోవడం కనిపిస్తుంది
- టికెట్ లేకుండా ప్రయాణించడం.. ఫ్లోర్పై కూర్చోవడం.. జరిమానా విధించే విషయంలో మెట్రో నిబంధనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్రతిరోజూ 55 లక్షల మందికి పైగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఢిల్లీ మెట్రోను NCR లైఫ్ లైన్ అని కూడా పిలుస్తారు. అయితే.. ఢిల్లీ మెట్రోలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ఉదంతాలు చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. చాలా సార్లు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లోర్పై కూర్చోవడం కనిపిస్తుంది. టికెట్ లేకుండా ప్రయాణించడం, ఫ్లోర్పై కూర్చోవడం, జరిమానా విధించే విషయంలో మెట్రో నిబంధనలు రూపొందించింది.
Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే జరిమానా..
ఎవరైనా టికెట్ లేకుండా ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. ఢిల్లీ మెట్రో రూల్స్ లోని సెక్షన్ 69 ప్రకారం టికెట్ లేని ప్రయాణికుడికి రూ.50 జరిమానా విధిస్తారు.
ఫ్లోర్పై కూర్చోవడంలో జాగ్రత్తగా ఉండండి..
టికెట్ లేని విషయంలోనే కాకుండా మెట్రో లోపల ఫ్లోర్ పై కూర్చోవడంలో నిబంధనలు రూపొందించారు. ఢిల్లీ మెట్రో లోపల పరిశుభ్రత పాటించడం ప్రయాణికుల బాధ్యత. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నేలపై కూర్చుని చెత్తను వేస్తే, అతనిపై సెక్షన్ 59 ప్రకారం చర్య తీసుకుంటారు. ఢిల్లీ మెట్రో సెక్షన్ 59 ప్రకారం సంబంధిత వ్యక్తికి రూ.200 జరిమానా విధిస్తారు.
మహిళల కోచ్లో పురుషులు ప్రయాణించకూడదు..
ఢిల్లీ మెట్రో మెట్రో మొదటి కోచ్ను మహిళల కోసం రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మహిళా కోచ్లో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, అతనిపై చర్య తీసుకుంటారు. ఢిల్లీ మెట్రో రైల్వే చట్టం 2002లోని సెక్షన్ 64 (1) ప్రకారం సంబంధిత వ్యక్తికి రూ.250 జరిమానా విధించబడుతుంది.
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!