Metro Rules: మెట్రోలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారా..? ఈ రూల్స్ తెలుసుకోండి
- ఢిల్లీ మెట్రోలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ఉదంతాలు చాలాసార్లు వెలుగులోకి
- చాలా సార్లు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లోర్పై కూర్చోవడం కనిపిస్తుంది
- టికెట్ లేకుండా ప్రయాణించడం.. ఫ్లోర్పై కూర్చోవడం.. జరిమానా విధించే విషయంలో మెట్రో నిబంధనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్రతిరోజూ 55 లక్షల మందికి పైగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఢిల్లీ మెట్రోను NCR లైఫ్ లైన్ అని కూడా పిలుస్తారు. అయితే.. ఢిల్లీ మెట్రోలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ఉదంతాలు చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. చాలా సార్లు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లోర్పై కూర్చోవడం కనిపిస్తుంది. టికెట్ లేకుండా ప్రయాణించడం, ఫ్లోర్పై కూర్చోవడం, జరిమానా విధించే విషయంలో మెట్రో నిబంధనలు రూపొందించింది.
Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
Also Read
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే జరిమానా..
ఎవరైనా టికెట్ లేకుండా ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. ఢిల్లీ మెట్రో రూల్స్ లోని సెక్షన్ 69 ప్రకారం టికెట్ లేని ప్రయాణికుడికి రూ.50 జరిమానా విధిస్తారు.
ఫ్లోర్పై కూర్చోవడంలో జాగ్రత్తగా ఉండండి..
టికెట్ లేని విషయంలోనే కాకుండా మెట్రో లోపల ఫ్లోర్ పై కూర్చోవడంలో నిబంధనలు రూపొందించారు. ఢిల్లీ మెట్రో లోపల పరిశుభ్రత పాటించడం ప్రయాణికుల బాధ్యత. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నేలపై కూర్చుని చెత్తను వేస్తే, అతనిపై సెక్షన్ 59 ప్రకారం చర్య తీసుకుంటారు. ఢిల్లీ మెట్రో సెక్షన్ 59 ప్రకారం సంబంధిత వ్యక్తికి రూ.200 జరిమానా విధిస్తారు.
మహిళల కోచ్లో పురుషులు ప్రయాణించకూడదు..
ఢిల్లీ మెట్రో మెట్రో మొదటి కోచ్ను మహిళల కోసం రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మహిళా కోచ్లో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, అతనిపై చర్య తీసుకుంటారు. ఢిల్లీ మెట్రో రైల్వే చట్టం 2002లోని సెక్షన్ 64 (1) ప్రకారం సంబంధిత వ్యక్తికి రూ.250 జరిమానా విధించబడుతుంది.
తాజావార్తలు
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
-
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
-
Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
-
Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు ‘భారతీరాజా’
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి