Son Calls his Father: నాన్నా నన్ను చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు..! సౌదీ నుంచి ఏపీ యువకుడి ఫోన్..
- సౌదీ అరేబియాలో ఏపీ యువకుడికి చిత్రహింసలు..
- నన్ను చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు. బయటకు రానివ్వడం లేదు..
- నన్ను తీసుకెళ్లండి అంటూ తన తండ్రికి ఫోన్ చేసిన బాధితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Calls his Father: ఉపాధి కోసం మరో దేశానికి వెళ్లి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని కొన్ని ఘటనలు వెలుగు చూసినప్పుడు తెలుస్తోంది.. ఇప్పటికే సౌదీ లాంటి ప్రాంతాల్లో పనుల కోసం వెళ్లి.. ఎన్నో కష్టాలు పడుతూ.. ఇక, మా వళ్ల కావడం లేదు.. దయచేసి.. నన్ను ఈ ఊబినుంచి రక్షించండి.. అంటూ కుటుంబ సభ్యులకు.. పాలకులకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం.. వారి చొరవతో.. స్వదేశానికి వచ్చిన ఘటనలు ఎన్నో ఉండగా.. ఇప్పుడు.. నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు సౌదీలో నరకాన్ని అనుభవిస్తున్నాడు..
Read Also: Pakistan: పాకిస్తాన్లో ఎలాంటి రేడియేషన్ లీక్ లేదు: IAEA
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
నాన్నా.. నన్ను రోజూ చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు. బయటకు రానివ్వడం లేదు.. నన్ను తిరిగి భారత్కు తీసుకువెళ్లు నాన్న అంటూ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ యువకుడు ఫోన్లో తండ్రికి తన గోడును వెలిబుచ్చాడు.. బాధితుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరుకు చెందిన కాలేషా, బీబీల కుమారుడు నజీర్బాషా డిసెంబర్లో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఓ యజమాని వద్ద పనిలో చేరారు. అనుకున్న పని కాకుండా వేరే దానికి అప్పగించడంతో సరిగా చేయలేకపోయాడు.. ఒక రోజు చెట్టు ఎక్కి కొమ్మలు కొట్టమని చెప్పారు.. చేతకాకపోయినా.. చేసిన పని కాకున్నా.. చెట్టుపైకి ఎక్కడంతో కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు.. వైద్యుల వద్ద చికిత్స తీసుకుని.. కొద్దిరోజులు తెలిసిన వారి దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. ఇక, యజమాని దళారికి ఫోన్ చేసి.. ఒప్పంద సమయం ఇంకా ఉందని, నజీర్బాషాను పంపించాలని డిమాండ్ చేశాడు.. దాంతో మళ్లీ అక్కడికే పనికి వెళ్లాడు. మూడు నెలలు పనిచేయించుకుని జీతం అడిగితే చిత్రహింసలు పెడుతూ.. చెట్టుకు కట్టేసి చితక బాదారంటూ కన్నీరుమున్నీరవుతున్నా ఆ బాధితుడు.. తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేసి.. తన గోడు చెప్పుకున్నాడు.. అయితే, తమ కుమారుడిని తిరిగి రప్పించడానికి ప్రభుత్వ పెద్దలు సాయం చేయాలని ఆ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!