Vasireddy Padma: చంద్రబాబు వల్ల మహిళలకు ఏనాడూ మంచి జరగలేదు..
Vasireddy Padma on Chandrababu: టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శల దాడి చేశారు. చంద్రబాబు పురుషాధిక్య అభిప్రాయాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన వల్ల మహిళలకు ఏనాడూ మంచి జరగలేదని అన్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడమే గాని, మహిళా అభ్యున్నతికి పనులు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని మండిపడ్డారు.
Read Also: Rain Alert: ఏపీకి వర్షసూచన.. రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం సీఎం జగన్ ఆలోచన చేసినట్లు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచన చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళకు అన్ని రంగాల్లోనూ యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ఘనత సీఎం జగన్దేనని ప్రశంసించారు. విజనరీ గురించి మాట్లాడుతోన్న మిగిలిన ముఖ్యమంత్రులు.. ఎందుకు మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడటం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
SBI Bank: బ్యాంక్ ఖాతాదారులను ఇలా కూడా మోసం చేస్తుందా ఎస్బీఐ..? ఏం జరిగిందంటే..
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Amit Shah: లోక్సభ సాక్షిగా ఇండీ కూటమికి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.. నార్త్ – సౌత్ అంటూ విడగొడితే ఖబర్దార్!
-
Women Reservation: సారీ మహిళ.. లోక్సభలో వీగిపోయిన బిల్లు..
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!