Dharmana Prasada Rao: ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: సీఎం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం భూమికి సంబంధించి అనేక సంస్కరణలు చేపట్టిందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అన్నారు. 20 ఏళ్లు భూమి సాగు చేసుకున్న వారికి ఇప్పుడు యాజమాన్య హక్కులు కల్పించామన్నారు. యాజమాన్య హక్కు ఇవ్వటం అంటే హోదా పెంచడం… అంతే కానీ అమ్ముకోవడం కోసం కాదన్నారు. రాష్ట్రంలో 21 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉందని.. 19 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని మంత్రి తెలిపారు. భూమి విషయంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. సమగ్ర భూ సర్వే జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇంటి పట్టా ఇచ్చిన పదేళ్ల తర్వాత అమ్ముకునే వెసులుబాటు కల్పించామన్నారు.
Also Read: YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య
Also Read
ఇనాం చట్టం వచ్చినప్పుడు అందరికి పట్టాలు ఇచ్చారని.. లంక భూములకు సంబంధించి 9వేల ఎకరాలకు పైగా భూములకు పట్టాలు ఇచ్చామన్నారు మంత్రి ధర్మాన. ప్రభుత్వ ఫిలాసఫీ భూమి ఇచ్చి ప్రజల ఆస్తుల విలువ పెంచడమేనని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదన్న మంత్రి.. చట్టం వచ్చిన తర్వాత మాత్రమే అమ్ముకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!