Dy Cm Rajanna Dora: ఏపీలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టం
తెలంగాణలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ ఎస్ పార్టీగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రాజకీయ పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తోటి తెలుగు రాష్ట్రం ఏపీలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర విజయనగరంలో దీనిపై స్పందించారు. జాతీయస్థాయిలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు పై స్పందించిన రాజన్నదొర.. భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు…అదే విధంగా కేసీఆర్ కుడా జాతీయస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టి వుంటారన్నారు.
Read Also: Ramya Krishnan: నాలుగు నెలల కడుపుతో ఉన్నా ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేశా
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
దీనివల్ల వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. అంధ్రలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టం అన్నారు రాజన్న దొర. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయినప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలంటేనే కేసిఆర్ ఒప్పుకోలేదు. అలాంటిది ఆంధ్రాలో వచ్చి కేసిఆర్ పెత్తనం చేస్తానంటే మనం ఎలా ఒప్పుకుంటాం. మనుగడ సాగించలేని కొన్ని రాజకీయ పార్టీలు కేసిఆర్ పార్టీలో చేరొచ్చు గాని వైస్సార్ లో వాళ్లు వేళ్లేదే లేదు.. అలాగే టిడిపి పార్టీలో కొందరు అవకాశాలు లేక నిరాశ, నిసృహత ఉన్నవారు కేసిఆర్ పంచన చేరవచ్చు అన్నారు.
Read Also: Asaduddin Owaisi: ముస్లింలలో సంతానోత్పత్తి రేటు క్షీణించింది.. జనాభా నియంత్రణ అవసరం లేదు.
వైఎస్సార్ పార్టీ పటిష్టంగా ఉంది 175 సీట్లు కి 151 తెచ్చుకుని ప్రజా రంజకపాలన చేస్తుంది…ఉత్తరాంధ్రలో తమ వెలమ సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని పార్టీలోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు కనిపిస్తుంది. వైస్సార్ పార్టీ నుండి ఎవరు బీఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరన్నారు. మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఏ పార్టీ పోటీ కాదన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణమైన కేసీఆర్ ను ఏపీలో ఆదరించే పరిస్థితి లేదు..టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే కాదు ఎన్ని పార్టీలు వస్తే వాళ్ళే అంత పలచన అవుతారు.. ఇక్కడ ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీకి పోటీ వుండదు..మరో25 ఏళ్లు వైఎస్ జగన్ ఏపీకి సీఎంగా వుంటారని ధీమా వ్యక్తం చేశారు..
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!