AP Congress: ఏపీసీసీ కార్యాలయంలో ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ రెండవ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ రెండవ సమావేశం అయింది. మ్యానిఫెస్టో కమిటీ కమిటీ ఛైర్మన్ పల్లంరాజు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ మీటింగ్ లో తులసిరెడ్డి, జంగా గౌతం, తాంతియాకుమారి, మస్తాన్ వలి, రమాదేవి, ఉషానాయుడు తదితర నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల్లో ప్రజాదరణ చూరగొనేందుకోసం మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ప్రాధాన్యాత కలిగిన అంశాలపై చర్చించి మ్యానిఫెస్టోను ఆమోదం కోసం ఏఐసీసీకి పంపించాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Read Also: PM Modi: జమ్మూ కశ్మీర్ ను అభివృద్ధి చేస్తాం.. మోడీ గ్యారంటీ ఇలాగే ఉంటుంది..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ పల్లంరాజు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోనికి తీసుకు వెళ్లారు.. రాష్ట్రాన్ని పాలించిన రెండు ప్రాంతీయ పార్టీలూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ను నిర్లక్షం చేశారు.. రెండు ఫోర్టులను ప్రైవేటీకరణ చేశారు.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మివేసేందుకు ప్రయత్నం జరుగుతోంది, రాజధాని అయోమయంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుల నుంచి మంచి సలహాలు వచ్చాయి.. అన్నింటినీ మ్యానిఫెస్టోలో చేర్చి ఆమోదం కోసం ఏఐసిసీకి పంపిస్తాం.. ఏఐసీసీ ఆమోదం లభించగానే త్వరలో మ్యానిఫెస్టోను విడుదల
చేస్తాం.. సీపీఐ, సీపీఎం పార్టీలు మాతో పొత్తులో ఉన్నాయి.. వారితో చర్చించాక ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తాం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తిరిగి వైసీపీలోనికి వెళ్లడంపై ఏమీ వ్యాఖ్యానించను అని పల్లింరాజు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?