AP CEO MK Meena: పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మా అంచనా ప్రకారం 81 శాతం మేర పోలింగ్ నమోదు కావచ్చు అని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెటుతో కలుపుకుని ఇప్పటి వరకు సుమారుగా 79. 40 శాతం నమోదైనట్టు చెప్పొచ్చు.. నేటి సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయి.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్థ రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగింది అని ఆయన వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైంది.. కానీ, ఈసారి 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదు అయింది. ఈ ఎన్నికల్లో అర్థ రాత్రి 12 గంటల వరకూ 78. 25 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా తెలిపారు.
Read Also: Shawarma Side Effects : బయట దొరికే షవర్మాను ఎక్కువగా తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఇక, నిన్న ఏపీలో పలు చోట్ల జరిగిన దాడులపై సీఈఓ ముకేష్ కుమార్ మీనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పలు జిల్లాలో జరిగిన దాడులపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యుతలపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా రీ- పోలింగ్ నిర్వహించే అవకాశం అయితే రాలేదు.. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరింత సమాచారం అందిస్తామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..